Home » telangana politics
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు
కేసులో పూర్తి వివరాలు తెలియాలని కేటీఆర్ అంటూనే హత్యకి కారణం జూపల్లి అంటున్నారు. శ్రీధర్ రెడ్డికి అనేకమందితో భూ తగాదాలు ఉన్నాయి.
సోనియాగాంధీ సంతకంతోటి గ్యారంటీలకు హామీ ఇచ్చారు కదా.. ఇదే నా సోనియమ్మ రాజ్యం అంటే అని కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
R టాక్స్, B టాక్స్ గురించి మాట్లాడినప్పుడు సైలెంట్ గా కూర్చున్న ఉత్తమ్.. U టాక్స్ అన్నప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు?
ఇక మరో పార్టీ బీఆర్ఎస్ సైతం ఇదే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి?
నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 2 లక్షల ఉద్యోగాల గురించి రాకేశ్ రెడ్డి పోరాడతారని కేటీఆర్ అన్నారు.
వరి ధాన్యం కొనుగోలులో బోనస్ పై మాట మార్చిన వారిని నిలదీయాలా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
Niranjan Comments : మోదీ నిజస్వరూపం, ఆయన ద్వంద విధానాలు బయటపడ్డాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ విమర్శించారు. మోదీ మహిళ వ్యతిరేకి అనేది అర్థమైందని అన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిచినా, ఓడినా జగిత్యాల ప్రజల అభిమానం చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. జీవన్రెడ్డి పేర్కొన్నారు.