Home » telugu academy chair person
వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతికి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. నామినేటేడ్ పోస్ట్ అయిన తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీకి అందిస్తున్న సేవలకు గాను లక్ష్మీపార�