Home » Telugu states
దందాకు కాదేది అనర్హం. ఆఖరికి తలవెంట్రుకల ఎగుమతిలోనూ అవకతవకలు జరిగాయి. తలవెంట్రుకల దందాపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ఆపేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
రాష్ట్రాల్లో ఉండే న్యాయమూర్తులు, కోర్టు ప్రాంగణాల భద్రత కోసం తీసుకున్న చర్యలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదనే కారణంతో ఈ పెనాల్టీ ఖరారు చేసింది.
డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు యువరైతులు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కసారి నాటితే 25 ఏళ్లపాటు దిగుబడి ఇస్తుండటంతో ఈ పంట వేసేందుకు ముందుకు వస్తున్నారు.
ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు విమర్శలు సంధించుకుంటున్నారు. ఒకే రాష్ట్రం నుంచి విడిపోయిన రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు కలిసి చర్చించడం లేదని మాజీ ఎంపీ మైసూ�
కరోనా సమయంలో బంగారం రేట్లు ఆకాశమే హద్దుగా పెరిగాయి. గతేడాది చివర్లో తులం బంగారం ఏకంగా రూ.50 వేలు దాటింది. అనంతరం ఏర్పడిన పరిస్థితుల వల్ల బంగారం ధరలు మారాయి. ఇక తాజాగా వరుసగా రెండు రోజు బంగారం ధర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ధర స్వల్పంగా ధర తగ్�
Ransomware : ర్యాన్సమ్ వేర్ దాడులు ఈ మధ్య పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు.. కానీ కంప్యూటర్ లోని సమాచారం మొత్తం లాక్ అయిపోతుంది. అడిగినంత డబ్బులు ఇస్తే కానీ డీక్రిప్ట్ (decrypt) చేస్తున్నార�
కరోనా మహమ్మారి పుణ్యమా అని రెండేళ్లలో ఓ ఏడాది మొత్తం థియేటర్లను మూతపెట్టారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కూడా దాదాపుగా తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తుండగా వైరస్ వ్యాప్తి భయాలైతే ప్రజలను ఇంకా వీడలేదు.
జూలై మొదటివారంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు బలహీనపడిన ప్రభావంతో.. దేశంలోని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.