Home » Telugu states
తెలుగు రాష్ట్రాల్లో పర్యటన అనంతరం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు తెలియజేశారు ఎన్వీ రమణ.
Producer Natti Kumar : తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఓపెన్ చేయాల్సి ఉంటుందని, జులై 01వ తేదీ నుంచి థియేటర్లు తెరుచుకొనే అవకాశం ఉందని నిర్మాత నట్టికుమార్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఎత్తివేసింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కంట్రోల్ లో
కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల �
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరో సూచన చేసింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్ స్థాయి కొనసాగుతోందని, దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శ
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100 దాటింది. ఏపీలో లోని అధిక జిల్లాల్లో రూ. 100 ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో రూ. 98.48 గా ఉండగా..ఆదిలాబాద్ లో రూ. 100.45గా ఉంది.
Heavy Rains: కేరళలో వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తాకడంతో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారంపైగానే పడుతుంది. కానీ ఇంతలోనే వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఏపీ, తెలంగాణలోని రైతాంగం �
కాస్త లేటైనా.. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ను పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రస్తుతానికి 45 ఏళ్లు నిండిన వారికే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్�
తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తారా.. లేదా అన్నది కేబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. లాక్డౌన్ గడువు ముగిసిసోతోంది. దీంతో ఈ అంశంపైనే కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. అటు ఏపీలో కర్ఫ్యూ పొడిగింపుపై ఎల్లుండి జరిగే సమీక్షలో నిర్ణయం తీసుకోను�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రజలందరికీ కష్టాలు తెచ్చి పెట్టినా.. ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. రోగుల నుంచి దోచుకుంటూనే ఉన్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు. దీంతో పలు ఆస్పత్రులపై తెలుగు ప్రభుత్వాలకు ఫిర్యాదులు చేస్తున్నారు ప్