Home » Tera Venuka
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై అధికార పార్టీ అలర్ట్ అయింది. ముఖ్యంగా మంత్రి వేణుగోపాలకృష్ణపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీ బోస్ను బుజ్జగించాలని నిర్ణయించింది.
Jagga Reddy- Raghunandan Rao: ఆ ఇద్దరు రెండు ప్రధాన పార్టీల్లో ముఖ్య నేతలు.. ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించే ఫైర్బ్రాండ్ లీడర్లు.. వారు మాట్లాడితే చాలు స్వపక్షంలోనైనా.. విపక్షంలోనైనా ప్రత్యర్థులు సైలెంట్ అయిపోవాల్సిందే.. అలాంటి వారే ఇప్పుడు మౌనవ్రతం పాట
జనంలో పవన్కి ఆదరణ ఉన్నా.. వాటిని ఓట్ల రూపంలో మలిచే నాయకత్వం జనసేనకు లోటుగా ఉండేది. ఇప్పుడు చేరికల కాలం మొదలు కావడంతో త్వరలో ఆ లోటూ భర్తీ అవుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు.
సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే తమ నేతకు భోజనానికి పిలవడం.. ఆప్యాయంగా మాట్లాడటంతో మధు వర్గంలోనూ ఆనందం నెలకొనగా.. టిక్కెట్ తనదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు మధు.
ఈ పరిస్థితి ఒక్క చిత్తూరు జిల్లాకే కాదు.. రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి ఇలాంటి ప్రతిపాదనలు సీఎం దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు.
తెలంగాణ బీజేపీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరో వివాదం చెలరేగుతూ కాషాయ పార్టీ నేతలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ కోసం ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తారు. కానీ ఒక యంగ్ హీరోకి పిలిచి మరి చిరు ఆఫర్ ఇచ్చినా కాదన్నాడని టాక్ వినిపిస్తుంది. చిరు పక్కన నటించకపోవడమే బెటర్ అంటూ..
ఇటీవల కాలంలో అశోక్ గజపతిరాజు మాటలతో టీడీపీలో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు అశోక్.
సీఎంగా సీతక్కను చేస్తామన్న రేవంత్ ప్రకటనతో కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీలో ఉండగా.. రేవంత్ ఏకపక్షంగా సీతక్క పేరు ఎలా ప్రకటిస్తారని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
అధ్యక్షుడిని మార్చినా ఈటలపై మాత్రం పెద్ద భారమే మోపింది. సంజయ్ పక్కకు తప్పుకోవడంతో బీజేపీలో చేరికలు పెరుగుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.