Home » Tera Venuka
నల్లగొండపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్.. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పెద్దలకు గాలం వేస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఇప్పటికే కేసీఆర్తో టచ్ ఉన్నట్లు.. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న
ఎన్నికలకు కేవలం వంద రోజులు మాత్రమే ఉండటంతో బీజేపీ తన కార్యాచరణలో దూకుడు పెంచేలా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి పార్టీలో తన మార్కు మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.
వైనాట్ 175 అంటూ కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని సీట్లను గెలుస్తానంటోంది అధికార వైసీపీ. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు.
రామచంద్రాపురం వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఐతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గం ప్రస్తుతం కాస్త సైలెంట్గా ఉంది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాలేరును కాదని సికింద్రాబాద్నే ఎంచుకోడానికి కూడా కొన్ని కారణాలు చెబుతున్నారు షర్మిల అనుచరులు.
వరికి వారే ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని రసకందాయంగా మార్చేస్తున్నారు. మూడోసారి గెలవాలని బీఆర్ఎస్.. డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ.. కాంగ్రెస్తోనే భవిష్యత్ అంటూ హస్తం నేతలు విసురుతున్న పాచికలు.. రాజకీయ చదరంగాన్ని తలపిస్తున్నాయి.
బాలయ్యను ఓడించాలి.. హిందుపురంలో వైసీపీ జెండా ఎగరాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం జగన్ హిందుపురంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. అనుకున్న విధంగా సమయం చూసి దీపికను తెరపైకి తెచ్చారు.
అధ్యక్షుడిగా ఎంతో కష్టించి పనిచేసినా.. ఏ కారణం లేకుండా పదవి నుంచి తప్పించడంపై సంజయ్ అసంతృప్తితో ఉన్నట్లు వస్తున్న వార్తలతో కమలం పార్టీలో కలకలం రేగింది.
ఇప్పటికే ఈ సర్వే దాదాపు పూర్తయిందని ఇంకా కొన్ని విషయాలను భేరీజు వేసుకుని అభ్యర్థులపై ఓ నిర్ణయానికి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోనూ కాంగ్రెస్తో జట్టుకట్టాలా..? లేక.. విన్నింగ్ జోడీగా మునుగోడులో విక్టరీ కొట్టిన బీఆర్ఎస్తో బంధాన్ని కొనసాగించాలా తెలియక తర్జనభర్జన పడుతున్నారు కమ్యూనిస్టు నేతలు.