Home » Three elephants died
ఏనుగులను ఢీకొట్టే సమయంలో ఐచర్ వాహనం మితిమీరిన వేగంతో వెళుతున్నట్లు గుర్తించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యారు. పలమనేరు నుంచి చెన్నైకు ఐచర్ వాహనం కూరగాయల లోడుతో వెళుతోంది.
తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. మూడు ఏనుగులు కరెంట్ షాక్ తో మృతి చెందాయి. ధర్మపురి జిల్లా మరందనహళ్లిలో కంచె దాటుతుండగా విద్యుత్ షాక్ తగిలి మూడు ఏనుగులు అక్కడిక్కడే మృతి చెందాయి.