Home » TikTok
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గేలిచేసినందుకు లాహోర్ కు చెందిన ఓ వ్యక్తిపై కొంతమంది దాడికి దిగారు. భారత్లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ను పాకిస్థాన్ దే అంటూ.. పాకిస్తాన్ ప్రభుత్వం రూపొందించిన మ్యాప్ ను ప్రదాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదించగం తె�
ఇండియాలో బ్యాన్ అయిన TikTok పై Twitter కన్నేసింది. దీనిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. ఇప్పటికే ఈ విషయంలో మైక్రో సాప్ట్ ముందడుగు వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా కొనసాగుతుండగానే..అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బ్లూంబెర్గ్’ ఆసక్తికర
దేశంలో నిషేధం విధించిన టిక్ టాక్ తిరిగి ఇండియాలోకి అడుగుపెట్టబోతోందా? ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైనా షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కొనుగోలు చేయనుందా? అంటే అవుననే వినిపిస్తోంది. అదేగాని జరిగితే.. దేశీయ యాప్స్ పరిస్థితి ఏంటి? టి�
100 బిలియన్ డాలర్ల కుబేరుల జాబితాలో ఫేస్ బుక్ అధినేత చేరారు. షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ రీల్స్ (Reels)ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టడంతో గురువారం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ షేరు జోరందుకుంది. 6.5 శాతానికి ఎగిరి..265 డాలర్ల ఎగువన ముగిసింది. ఫేస్ బుక్ �
భారత్ బాటలో అమెరికా పయనిస్తోంది. TikTok., WeChat లాంటి యాప్స్ పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి వస్తుందని, ట్రంప్ గురువారం సంతకం చేసిన వేర్వేరు ఉత్తర్వుల్లో వెల్ల�
Tiktok పై కొంతకాలం కొనసాగిన సస్పెన్స్ కు తెరపడింది. మైక్రోసాప్ట్ దీనిపై ప్రకటన విడుదల చేసింది. టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. మైక్రో బ్లాగ్ పోస్టు ద్వారా మైక్రో సాప్ట్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. దీనికి సంబంధించిన చర్�
TikTok ఎంతో మందిని స్టార్స్ ను చేసేసింది. ఎంతోమందిని ఫాలోవర్స్ ను సంపాదించి పెట్టింది. ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేటకు చెందిన యంగ్ మేన్ గడ్డం రాజు మంచి పేరు సంపాదించాడు. కానీ..ఈయన ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. రాఖీ పండుగ ముందు రో�
కరోనా వైరస్ సంక్రమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తన దూకుడు వైఖరిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే టిక్టాక్ని బ్యాన్ చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. చైనా తన గూఢచార కార్యకలాపాలకు ఈ యాప్ని వినియోగ�
దేశ భద్రతా కారణాలతో గతంలో 59 చైనా యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. తాజాగా మరో 47 యాప్లను బ్యాన్ చేసింది. నిషేధిత యాప్లకు ఇవి క్లోన్లుగా వ్యవహరిస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ చైనా యాప్లేనని తేల్చారు అధికార�
చైనాపై డిజిటల్ వార్ ప్రకటించిన భారత్ ఇప్పటికే 59 చైనా యాప్ లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం అనూహ్యంగా 59 యాప్ లపై నిషేధం విధించడంతో చైనా కంగుతింది. భారీగా నష్టపోయింది. 59 యాప్ లలో ప్రముఖ మేసేజింగ్ యాప్ ట