Home » Tirumala
ఆయన బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజం కాదా? భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? Bandi Sanjay - TTD
కాలినడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్లే భక్తుల రక్షణకు టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. అటవీ ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేశారు.
అలిపిరి చెక్ పాయింట్ లో బాంబు ఉందంటూ ఫేక్ కాల్ చేశారు. బాంబు పేలి వంద మంది చనిపోతారని ఫేక్ కాల్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
అడవిలో 300 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో 200 కెమెరాలను టీటీడీ సమకూర్చనుంది. Tirumala - Operation Cheetah
చిరుతల వరుస దాడులతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. తిరుమల భక్తులు బెంబేలెత్తిపోతున్నారు.
ఏపీలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 10 లక్షల కోట్ల మేర దోచుకున్నారని ఆరోపించారు. తాగుబోతుల జేబులను కొట్టేసేన వైసీపీ.. చంద్రబాబుని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. జగన్ చెప్పే ప్రతిమాట అబద్దమేనని పేర్కొన్నారు.
కొత్త ఆంక్షలతో నడకమార్గం మీదుగా తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య కొంతవరకు తగ్గింది. క్రూరమృగాలు, జంతువుల దాడి నుంచి.. Tirumala New Rules
ఘాట్ రోడ్డులో ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకే ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం. Tirumala - TTD Alipiri Footpath
అలిపిరి కాలి నడక మార్గంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 7వ మైలు ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భక్తుల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
చిన్నారిని చంపిన చిరుత