Tirumala

    మరో వివాదం : శ్రీవారికి ఉదయమే మధ్యాహ్న నైవేద్యం

    March 26, 2019 / 02:34 AM IST

    తిరుమల : శ్రీవారి నైవేద్యం విషయంలో ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. శ్రీవారికి ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ నైవేద్యం సమర్పిస్తారు. ఈ విషయంలో మార్పు చేశారు. నైవేద్యాన్ని ఉదయం 7 గంటలకు మార్చారు. ఇలా చేయడం వల్ల స్వామి వారిని పస్తు పెట్ట

    గోవిందా..గోవిందా : తిరుమలలో తెప్పోత్సవ వైభవం

    March 17, 2019 / 02:16 AM IST

    తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవోపేతంగా మొదలయ్యాయి. మార్చి 16వ తేదీ శనివారం సాయంత్రం 6 టలకు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. ఆలయ నాలుగు మాఢవీధుల గుండా పుష్కరిణి వద్దకు ఊరేగింపు చేరు

    వెంకన్నను దర్శించుకున్న రాహుల్

    February 22, 2019 / 12:20 PM IST

    ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం(ఫిబ్రవరి-22,2019) తిరుపతి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడకన తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ కాంప్లెక్స్ నుంచి ఆయలంలోనికి ప్రవేశించ�

    ఇంత స్పీడా : తిరుమల కొండ ఎక్కడంలో రాహుల్ రికార్డ్

    February 22, 2019 / 10:42 AM IST

    తిరుమల పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. కేవలం ఒక గంట 50 నిమిషాల్లోనే కాలినడకన తిరుమల చేరుకున్నారు రాహుల్. ఇంత తక్కువ సమయంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న మొదటి పొలిటీషియన్ గా రికార్డ్ సృష్టిం

    తిరుమలలో ప్రారంభమైన రధసప్తమి వేడుకలు

    February 12, 2019 / 02:09 AM IST

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి  వేడుకలు ప్రారంభ మయ్యాయి. మాఘ  శుధ్ద సప్తమి  సూర్య జయంతి రోజు రధ సప్తమి నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మలయప్ప స్వామి  వారు ఏడు వాహనాలపై ఊరేగుతూ తన దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని భక్తులకు ప

    అభిషేకం చేయిస్తానని నామం పెట్టేశాడు

    January 14, 2019 / 07:23 AM IST

    అంతన్నాడన్నాడింతన్నాడు..శ్రీవారి సన్నిధిలో అభిషేకం చేయిస్తానన్నాడు..సన్మానం చేయిస్తానన్నాడు...లక్షలు దోచేశాడు..తరువాత ఇంకేముంది..

    వెంకన్న దివ్య దర్శనానికి.. జగన్ సర్వదర్శనం టోకెన్

    January 10, 2019 / 11:16 AM IST

    తిరుపతి నుంచి తిరుమలకి కాలి నడకన వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్. అలిపిరి నుంచి బయలుదేరిన ఆయన వెంట వేలాది మంది కార్యకర్తలు కూడా నడుస్తున్నారు. తిరుమల వెంకన్నను జగన్ సామాన్య భక్తుడి వలే దర్శించుకోనున్నారు. వీఐపీ ప్రొటోకాల్ ప్రకారం �

    జగన్ జపం : తిరుమల కొండపై నినాదాలు

    January 10, 2019 / 10:28 AM IST

    చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల కొండ ఎక్కుతుంటే మీకు ఎలాంటి నామాలు వినిపిస్తాయి…గోవింద నామస్మరణ అంటారు..కదా…కానీ జనవరి 10వ తేదీ మాత్రం జై జగన్..సీఎం జగన్ అనే నినాదాలు మిన్నంటాయి. తిరుమల కొండపై ఎలాంటి రాజకీయాలు….గోవింద నామ స్మరణ త

    తిరుమల కొండెక్కుతున్న జగన్ 

    January 10, 2019 / 07:09 AM IST

    జగన్‌ కాలినడకన సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు.

    తిరుపతి రైల్ ఓవర్ బ్రిడ్జికి నిధులు మంజూరు

    January 2, 2019 / 11:37 AM IST

    తిరుపతి రైల్ ఓవర్ బ్రిడ్జికి నిధులు మంజూరు

10TV Telugu News