Home » Tirumala
తిరుమల : తిరుమల కొండపై వచ్చే మూడు నెలల్లో వాటర్ బాటిళ్ల విక్రయాలను నిషేధిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపటుతున్నట్లు ఆయన తెలిపారు. ఈలోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్యల
టీడీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా ఖండించారు. తాను పార్టీని వీడనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో చేరాలని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినట్లు తెలిపారు. 2019, ఆగస్టు 24వ తేదీ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించ
మూడ్రోజులుగా లష్కరె తోయిబా ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారని వార్తలు అందుతూనే ఉన్నాయి. శ్రీలంక మీదుగా తమిళనాడులోకి వచ్చారని సమాచారం. శుక్రవారం సాయంత్రానికి మరో హెచ్చరిక జారీ అయింది. సెంట్రల్ ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి దక్షిణా�
అమరావతి : తిరుమల బస్సు టికెట్ల పై అన్యమత ప్రచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టికెట్లపై ముద్రించిన అన్యమత ప్రచారం వెనుక ఉన్న అసలు నిజం బట్ట బయలయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వం పధకాల ప్రచారంలో భా�
విజయవాడ : ఎద్దు ఈనింది అంటే దూడను కట్టేయమన్నట్టు ఏపీ బీజేపీ నాయకులు వ్యవహారిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమలలో ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం ప్రింటింగ్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆయన ఆధారాలతో సహా �
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే శ్రీవారిని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మే 15వ తేదీ బ�
కలియుగ వైకుంఠం కిటకిటలాడుతోంది. ఏడుకొండలపై కొలువైన వెంకన్న దర్శనానికి భక్తజనం బారులుతీరారు. లక్షల మంది తరలివచ్చి… శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో తిరుమల భక్తులతో కిటకిట�
తిరుమల శ్రీవారి భక్తులను నమ్మించి మోసం చేస్తున్న దళారీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఏపీ టూరిజం ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల ఫోన్ నంబర్లను ట్రాప్ చేసి దర్శనం చేయిస్తానంటూ వారి
తిరుమల కొండపై దారుణం. గోవింద నామ స్మరణలతో ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో.. ఓ వ్యక్తి చేసిన పని కలకలం రేపుతోంది. ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఓ వ్యాపారి మందు కొట్టి రోడ్లపై బీభత్సం చేశాడు. బూతుల తిడుతూ.. ఓ మహిళను తీవ్రంగా కొట్టాడు. మద�
తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాన్ని రద్దు చేశారు TTD అధికారులు. ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 27వ తేదీ శనివారం ఉదయం 11గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు దర్శనం ఉండదని టీటీడీ తెలిపింది. ఆలయంలో ఐదు రోజుల