Tirumala

    గోల్డ్‌ రిపోర్ట్‌ : శ్రీవారి బంగారంపై రచ్చ

    April 25, 2019 / 12:54 AM IST

    తిరుమల వెంకన్న బంగారం తరలింపులో వెలుగు చూసిన లోపాలపై ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ నివేదిక ఇచ్చారు. పెద్ద మొత్తంలో బంగారం తరలించే సమయంలో TTD నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీఎస్ ఆగ్రహ�

    స్వర్ణరధంపై శ్రీవారు : తిరుమలలో వసంతోత్సవాలు 

    April 19, 2019 / 05:19 AM IST

    కలియుగ వైకుంఠధాముడు, తెలుగువారికి ఇష్ట‌మైన దైవం శ్రీ వెంక‌టేశ్వ‌రుడు. ఏడాది పొడ‌వునా మలయప్ప స్వామికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.

    OMG : తమిళనాడులో 1,381 కేజీల బంగారం స్వాధీనం

    April 17, 2019 / 03:46 PM IST

    తమిళనాడు రాష్ట్రంలో భారీగా బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంభట్టు దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు.. 1381 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీకి చెందిన బంగారంగా అనుమానిస్తు�

    తిరుమలకు నీటి గండం : సమ్మర్ ఎఫెక్ట్ 

    April 16, 2019 / 08:20 AM IST

    ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు నీటిగండం పొంచిఉంది. తీవ్రమైన ఎండలకు తిరుమల గిరుల్లోని జలాశయాల్లో నీరు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి.

    టీడీపీదే అధికారం : 130 ఎమ్మెల్యే, 20 ఎంపీ సీట్లు ఖాయం

    April 14, 2019 / 07:58 AM IST

    తిరుమల : ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబుకి పట్టం కట్టబోతున్నారని టీడీపీ నేత, మంత్రి కొల్లు రవీంద్ర జోస్యం చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తాయని అన్నారు. 130కి పైగా అసె�

    జగనే సీఎం, వైసీపీకి 125 సీట్లు ఖాయం

    April 14, 2019 / 07:43 AM IST

    తిరుమల : వైసీపీకి 125 అసెంబ్లీ సీట్లు వస్తాయని, జగన్ సీఎం అవుతారని వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. అవంతి ఆదివారం(ఏప్రిల్ 14,2019) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ప్రభుత్వంలో మార్పు రాబో�

    తిరుమల కూడా చెప్పులతోనే వెళతారు : మహాత్ముడిలా ఫీల్ అవుతారు

    April 4, 2019 / 12:58 PM IST

    చిత్తూరు : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన వస్తే ప్రజలకు ఏం చేస్తుందో చెబుతున్నారు. అదే సమయంలో

    గోవిందా.. గోవిందా : కాలినడకన కొండ ఎక్కిన సమంత

    April 2, 2019 / 05:08 AM IST

    తిరుమల : నటి సమంత కాలి నడకన ఏడుకొండలు ఎక్కి  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టాలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అక్కినేని వారి కోడలు భక్తి ప్రపత్తులతో కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా నాగచైతన్య-సమంత

    తిరుమలలో నిలిచిన శ్రీవారి దర్శనం

    April 2, 2019 / 03:04 AM IST

    తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తున్నారు టీటీడీ అధికారులు. ఈ నెల 6వ తేదీన శ్రీ వికారి నామ సంవత్సరం ఉగాది పండగను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు అధికారులు. ఉగాది ఆస్థానం నేపథ్యంలో ఆల

    తిరుమల అడవుల్లో భారీగా మంటలు

    March 30, 2019 / 03:54 AM IST

    తిరుమలలోని శేషాచలం అడవుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. గత రెండు రోజుల క్రితం అడవిలో చిన్నగా రాజుకున్న మంటలు క్రమంగా శేషాచలం కొండల్లోని చామలకోన, గాడికోన ప్రాంతాలకు వ్యాపించాయి. శ్రీవారి పాదాలవైపు అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపిస్తున్నాయి. మం�

10TV Telugu News