Home » Tirumala
కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డుల మోత మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే భారీ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. పదేళ్ల తర్వాత రికార్డు బద్దలైంది.
టీటీడీ కోసం రైతు సాధికార సంస్థ ఎంపిక చేసిన రైతులు భక్తిశ్రద్ధలతో పంటలు పండించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన ఎరువులు వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు.(TTD EO DharmaReddy)
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.(Srivari Salakatla Brahmot
సెప్టెంబర్ 27న ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
APSRTC : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారు. ఇది శ్రీవారి భక్తులపై పెనుభారాన్ని మోపుతోంది. ఇంతకు ముందు వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలకు అదనంగా డీజిల్ సెస్ పేరిట కొంత మొత్తాన్ని వసూలు చేస్తోంది. ఈరోజు నుంచి డీ�
అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మద్యం కలకలం చెలరేగింది. అలిపిరిలో భారీగా మద్యం పట్టుబడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద..
సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆన్లైన్ లో జూన్ 27న టీటీడీ విడుదల చేయనుంది.
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.
తిరుమల వసంత మండపంలో అరణ్యకాండ పారాయణ దీక్ష శనివారం ప్రారంభమైంది. జూలై 10వ తేదీ వరకు ఈ పారాయణం జరుగుతుంది.