to Launch Kanti Velugu

    ఏపీలో ‘YSR కంటి వెలుగు’ ప్రారంభించనున్న సీఎం జగన్

    October 9, 2019 / 02:13 AM IST

    ఆంధప్రదేశ్ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న YSR కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం (అక్టోబర్ 10, 2019) ప్రారంభించనున్నారు. అనంత�

10TV Telugu News