Tokyo

    స్మోక్ చేయని ఉద్యోగులకు 6రోజుల అదనపు సెలవులు

    December 2, 2019 / 10:47 AM IST

    ఓ కంపెనీ తమ ఆఫీసులో పనిచేసే స్మోకింగ్ చేయని ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. తమ కంపెనీ ఉద్యోగులు ఎవరైతే స్కోకింగ్ చేయరో వారికి ఆరు రోజులు అదనంగా సెలవు ఇవ్వాలని జపాన్ కి చెందిన కంపెనీ నిర్ణయించింది. టోక్యో ప్రధానకేంద్రంగా పనిచేసే పియల ఇంక్ అనే

    జపాన్ లో జైశ్రీరామ్,భారత్ మాతా కీ జై నినాదాలు

    September 5, 2019 / 01:06 PM IST

    జపాన్,దక్షిణ కొరియాలో 5రోజుల పర్యటనకు భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఆయన జపాన్ లో పర్యటించి ఆ దేశ ప్రధాని షింజో అబే,రక్షణ మంత్రి తకేషి ఇవాయాతో పాటుగా పలువురితో సమావేశమై చర్చలు జరిపిన ఆయన ప్రస్తు

    కొత్త శకం : జపాన్ కొత్త చక్రవర్తి

    May 1, 2019 / 03:55 AM IST

    జపాన్‌కు కొత్త చక్రవర్తి వచ్చారు. 126వ చక్రవర్తిగా నరుహితో ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి అకిహితో (85) క్రైసెంథమమ్ బాధ్యతల నుండి దిగిపోయారు. 59 ఏళ్ల నరుహితో మే 01వ తేదీ బుధవారం సింహాసనాన్ని అధిష్టిస్తారు. మంగళవారం అర్ధరాత్�

    జపాన్ ఎన్నికల్లో భారతీయ ‘యోగి’ ఘన విజయం

    April 24, 2019 / 03:34 AM IST

    జపాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిసారిగా ఓ భారత సంతతి వ్యక్తి ఘన విజయం సాధించారు.ఏప్రిల్-21,2019న జరిగిన ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ మద్దతుతో టోక్యోలోని ఎడొగావా వార్డ్ అసెంబ్లీ నుంచి పురానిక్ యోగేంద్ర(41)గెలుపొందారు.యోగేంద్రను

    సముద్ర జీవిని ఢీకొన్న బోట్ : 87మందికి గాయాలు 

    March 10, 2019 / 07:42 AM IST

    టోక్యో: సముద్రంలో ప్రయాణిస్తున్న ఓబోట్ ప్రమాదానికి గురైంది. సముద్ర జీవి (జలచరం)ని  హై స్పీడ్ బోట్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జపాన్ వాయవ్య తీరంలోని నైగటా..సడో దీవుల మధ్య చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 87 మంది

    గట్టిపిండమే: 5నెలలకే తల్లి పొట్టలోంచి వచ్చి బ్రతికాడు

    February 28, 2019 / 02:47 AM IST

    ప్రపంచంలో ఎప్పుడూ జరగనిది, జరగదు అనుకునేది జరిగితే ఆశ్చర్యపోవాల్సిందే. జపాన్‌ రాజధాని టోక్యోలో అటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఐదు నెలలకే తల్లి గర్భం నుండి బయటపడిన శిశువు అనూహ్యంగా బ్రతికిపోయింది. అయిదు నెలల క్రితం పుట్టిన ఓ చిన్నారి అప్పట్ల�

    జపాన్ కురువృద్ధుడు ఇక లేరు

    January 21, 2019 / 02:54 AM IST

    జపాన్ : ఇతను ప్రపంచంలోనే ఎక్కువ వయస్సున్న వ్యక్తి తుదిశ్వాస విడిచారు. ఎక్కువ వయస్సున్న వ్యక్తిగా గిన్నీస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న జపాన్ వాసి మెజాజో నొనాకా కన్నుమూశారు. 2018 సంవత్సరం 112 ఏళ్ల 259 రోజులు పూర్తి చేసుకుని గిన్నీస్ బుక్ రికార్డ్�

    ఔరా టూనా : చేప ఖరీదు రూ.21 కోట్లు

    January 5, 2019 / 11:44 AM IST

    చేప ఖరీదు రూ.21 కోట్లు..సముద్రంలో మాత్రమే దొరికే టూనా చేప.పులసకంటే నేనే వెరీ వెరీ కాస్ట్ అంటోంది ఈ జపాన్ చేప..దాని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆ చేపే టూనా..దీని ధర  రూ. వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ. 21కోట్లు..ఏంటీ అవునా..అనిపిస్తోంది కదూ..ట�

10TV Telugu News