Home » Turkey
ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ ఎంత ఫేమస్సో.. వాటిలో స్వీట్స్ అంత ఫేమస్.. 'ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్' జాబితా ఒకటి బయటకు వచ్చింది. అందులో మన ఇండియన్ స్ట్రీట్ స్వీట్ ఫుడ్స్ ఏమున్నాయో.. ఒకసారి చూడండి.
శామ్ టర్కీలో షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలను అభిమానులకు షేర్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషీ సినిమాకు సంబంధించి టర్కీలో ఓ పాట షూటింగ్ జరుగుతోంది.
షూటింగ్ గ్యాప్ లో విజయ్, సమంత టర్కీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. తాజాగా సమంత.. విజయ్ దేవరకొండని ఉద్దేశించి ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.
ఇప్పటికే ఖుషి సినిమా కశ్మీర్, కేరళ, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకోవడానికి వెళ్లారు చిత్రయూనిట్. విజయ్ దేవరకొండ, సమంతలపై ఒక సాంగ్, కొన్ని సన్నివేశాలను టర్కీలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
గాల్లో సోఫా ఎగురుతున్న వింత దృశ్యం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అంకారాలో తుఫాను కారణంగా వీచిన భయంకరమైన గాలులకు సోఫాలే కాదు.. ఇంటి పైకప్పులు, కిటికీలు ఎగిరిపోయాయట.. రోడ్లపైకి వస్తే ఇంక మనుష్యుల పరిస్థితి ఏమయ్యేదో?
ధూమపానం విడిచిపెట్టాలనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా మానలేకపోయాడు. అతనికి ఓ ఐడియా వచ్చింది. అందుకోసం అతనేం చేసాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
టర్కీ భూకంపం అక్కడి ప్రజల్ని కోలుకోలేకుండా చేసింది. చెట్టుకి ఒకరు పుట్టకి ఒకరులా చెదిరిపోయారు. అయితే ఈ ఘటనలో ఓ పసిపాప తన తల్లికి దూరమైంది. 54 రోజుల నిరీక్షణ అనంతరం ఆ చిన్నారిని తల్లి వద్దకు చేర్చింది అక్కడి ప్రభుత్వం. వారిద్దరూ ఒక్కటైన వీడియో
టర్కీ అధ్యక్షుడు రెసిప్ తైయిప్ ఎర్డోగన్ ఆ దేశంలో భూకంపం వల్ల జరిగిన ఆర్థిక నష్టం వివరాలను వెల్లడించారు. భూకంపం వల్ల ధ్వంసమైన భవనాల సంఖ్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోల్పోయిన స్థాయిని పరిశీలిస్తే, పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి చాలా సంవత్సర�
ప్రకృతి ప్రకోపానికి టర్కీ చిగురుటాకులా వణికిపోతోంది. భారీ భూకంపానికి గురైన భయం ఇంకా వీడకముందే మరోసారి ఆ దేశాన్ని భూకంపం వణికించింది. ఒకటి కాదు రెండు కాదు గంటల వ్యవధిలోనే 32 సార్లు భూమి కంపించింది.
వరుస భూకంపాలు టర్కీ, సిరియాను బెంబేలెత్తిస్తున్నాయి. వారం క్రితం సంబవించిన భూకంపం నుంచి ఇప్పటికి తేరుకోలేకపోతున్న టర్కీని మరో భూకంపం వణికించింది. మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. టర్కీ దక్షిణ నగరమైన కహ్రామన్మరాస్ లో భూమి కంపించింది.