Home » Turkey
శిథిలాల కిందే చిక్కుకుని నీళ్లు, ఆహారం లేక సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని సహాయక బృందాలు రక్షిస్తున్నాయి. బాధితులంతా ప్రాణాలు బిగబట్టుకుని, ఎవరో ఒకరు తమను రక్షించకపోతారా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లలో అప్పుడే పుట్టిన, నెలల వయసున్న
శిథిలాల కింద నుంచి బయటపడ్డప్పటికీ, ప్రాణాలు దక్కడం లేదు. తాజాగా ఒక 40 ఏళ్ల మహిళ దాదాపు 104 గంటలు శిథిలాల కింద చిక్కుకుని, బయటపడింది. అయితే, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. సోమవారం ఉదయం టర్కీ, సిరియాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ
టర్కీ, సిరియాల్లో సోమవారం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ భూకంపంలో 27,000 మందికి పైగా పౌరులు మరణించారు. సోమవారం నుంచి విజయ్ కుమార్కు సంబంధించిన సమాచారం కూడా లభించలేదు. అప్పటి నుంచి అతడి గురించి అన్వేషణ కొనసాగింది.
శిథిలాల కింద ఎవరైనా బతికున్నారేమో అన్న ఆశ కూడా కనుమరుగవుతోంది. కానీ ఇలా అనుకున్న ప్రతీసారి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరు ‘మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం’ అన్నట్లుగా మృత్యువును ఓడించి కంటబడుతన్నారు.
వరుస భూకంపాలు టర్కీ, సిరియాలను బెంబేలెత్తిస్తున్నాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. భూకంపంతో తీవ్ర కష్టాల్లో ఉన్న టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు భారత్ తోపాటు పలు దేశాలు రంగంలోకి దిగాయి.
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ టర్కీలోని నుర్దగీకి 23కిలో మీటర్ల దూరంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. సోమవారం తెల్లవారు జామున 4.17గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించాయి.
ఈ అంతులేని విశ్వంలో ఎన్నో అందాలు..మరెన్నో అద్భుతాలు..ఇంకెన్నో ఆశ్చర్యాలు...ఎన్నో రహస్యాలు. వెరసి ఈ విశ్వం మనిషి మేథస్తుకు ఎప్పుడు సవాల్ విసురుతునే ఉంటుంది. అందాల వినీలాకాశంలో అందాలకు కొదువలేదు. అటువంటి అందాల ఆకాశంలో ఓ వింత కనిపించింది. కనువిం
మీర్ బర్కత్ అలీ ఖాన్ కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ లోనే నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు మిర్ బర్కత్ అలీ ఖాన్ పార్థివదేహంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకోనున్నారు. ‘‘హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం మిర్ బర్కత్ �
ఈ షోలో వీరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడారు. సినిమాకి సంబంధించిన విశేషాల గురించి చెప్పారు. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ కొంతభాగం టర్కీలో జరిగిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ గోపీచంద్ మలినేని టర్కీలో జరిగిన ఓ సంఘటనని ఆడియన్స్ కి తెలిపాడ�
టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్ 2009 సంవత్సరంలో భూమిపై అత్యంత పొడవైన వ్యక్తిగా వరల్డ్ రికార్డు సాధించాడు. తాజాగా అతను 40వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.