Home » Tweet
ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్(71) కన్నుమూశారు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం వేకువజామున గుండెపోటుతో మరణించారు. దీంతో యావత్ చిత్ర పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేలకు పైగా సినిమా పా�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ ను మరో రెండు వారాలు(మే-17,2020వరకు)పొడిగిస్తున్నట్లు శుక్రవారం కేంద్రహోంమంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లల�
‘ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే’ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు..
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ సోదరి గురించి వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు..
ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరి నుండి మరొకరికి చేరుతున్న ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్లో భాగంగా ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన సూపర్ డై
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్, దర్శకధీరుడు రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు..
ప్రజలందరికోసం కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్ మహేష్ బాబు..
మంత్రి కేటీఆర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది..
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మద్యం ప్రియులను ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రామ్ గోపాల్ వర్మ విన్నపం..
ఆస్పత్రి వద్దకు వచ్చిన తన బిడ్డ.. తల్లిని చూసి బోరున విలపించింది. అమ్మను తన దగ్గరకు రావాలంటూ పిలిచింది. కానీ నర్సుగా పని చేస్తున్న తల్లి... తన బిడ్డను దూరం నుంచే చూస్తూ విలపించింది.