Home » Tweet
ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో నేతల మధ్య మాటల హీట్ పెరిగిపోయింది. ప్రచారంలో భాగంగా విమర్శలు దాడి పెంచిన నేతలు.. ట్విట్టర్ వేదికగా కూడా మాటల యుద్దం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై ముఖ్యమంత్రి చంద్రబా�
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జి, మాజీ ఎంపీ రమ్య మరోసారి ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. వాయుసేన మెరుపుదాడులకు సంబంధించి రమ్య చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రమ్యపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చే�
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ లో మతువా వర్గం ప్రజలు నడిచే దేవతగా భావించే బినాపాణి దేవి (బోరో మా) మార్చి 5 రాత్రి 8.52 గంటల సమయంలో వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. పలు అవయవాలు పని చేయక తన 100 సంవత్సరాల వయస్సులో బీనాపాణి దేవి మరణించినట్టు కోల్ కత�
భారత్ సర్జికల్ ఎటాక్ తర్వాత దేశవ్యాప్తంగా IAF పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖులంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలను అభినందిస్తున్నారు.
జమ్ము కశ్మీర్ : పాక్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన యుద్ధ విమానాలు విజయవంతంగా దాడులు నిర్వహించి అనంతరం భారత్ ఆర్మీ ఓ ట్వీట్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది. సర
పవిత్ర త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం చేయగానే ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు,ద్రోహాలు,ఇతర తప్పులకు సంబంధించిన పాపాలన్నీ తొలిగిపోతాయా అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ప్రయాగ్ రాజ్ లో జర�
కంచెలో ఉన్న ఫోన్ తీసుకోవడం కోసం ఇద్దరు యంగ్ గైస్ కష్టపడుతుండడం…వారి అమాయకత్వంతో ఉన్న ఓ వీడియోను చూసి తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ నవ్వుకున్నారు. గతంలో మంత్రిగా..ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్..టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్�
జమ్ము కశ్మీర్ పుల్వామాలో మానవబాంబు దాడి ఘటనపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాలివుడ్ హీరో మంచు మనోజ్ మధులికపై ప్రేమోన్మాది దాడి ఘటనపై స్పందించారు. ఆడపిల్లలపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మానవత్వం లేని మగాడు పుట్టడం దే�