Tweet

    బాధాకరమైన ఘటన : బోటు ప్రమాదంపై మోడీ ట్వీట్

    September 15, 2019 / 01:20 PM IST

    ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన అన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా తెలుగులో ట్వీట్ �

    సీఎం దృష్టికి తీసుకెళ్తా : సేవ్ నల్లమలపై స్పందించిన కేటీఆర్.. థ్యాంక్స్ చెప్పిన మెగా హీరో

    September 14, 2019 / 03:16 AM IST

    సేవ్‌ నల్లమల... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న నినాదం. సామాన్యులే కాదు సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు సైతం దీనిపై గళమెత్తుతురన్నారు. పచ్చటి అడవుల్లో చిచ్చు

    తొందరపడ్డాను… క్షమించండి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అనసూయ సారీ

    September 13, 2019 / 08:31 AM IST

    ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ తన తప్పుని సరిదిద్దుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పారు. తొందరపడ్డాను.. క్షమించండి అని కోరారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకి అనసూయ సారీ చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అసలే�

    నిధులు లేవని బుగ్గన చెప్పడం సిగ్గుచేటు: లోకేశ్

    September 12, 2019 / 07:05 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల్లేవంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల మీటింగ్‌కు ఆంధ్రప్రదేశ్ తరపున హాజరైన బుగ్గన ఈ వ్యాఖ్యలు చేయడ�

    హ్యాపీ టీచర్స్ డే : ప్రధాని మోడీ శుభాకాంక్షలు

    September 5, 2019 / 03:55 AM IST

    టీచర్స్ డే సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ దేశంలోని టీచ‌ర్లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రధాని టీచర్లకు శుభాకాంక్షలు చెబుతున్న వీడియోను తన ట్విట్ట‌ర్ లో  పోస్టు చేశారు. సెప్టెంబర్ 5 డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధ�

    చీప్ స్టార్ ఎవరు : అజయ్ భూపతి ట్వీట్

    September 4, 2019 / 11:30 AM IST

    RX 100 డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. చీప్ స్టార్ అంటూ ఆయన చేసిన ట్వీట్‌పై వైరల్ అయ్యింది. ఎవరిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారనే దానిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏ హీరో అంటూ చర్చించుకుంటు�

    పివి సింధు విజయంపై లోకేష్ ట్వీట్ వైరల్

    August 29, 2019 / 02:11 PM IST

    ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించిన పివి సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పివి సింధు దేశానికి గర్వకారణం అని కితాబిస్తున్నారు.

    ఆయన అంతే! : శ్రీలంకలో 138 మిలియన్ల మంది చనిపోయారట

    April 21, 2019 / 12:12 PM IST

    శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటన ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరపాటుగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా ప్రజల తరపున శ్రీలంకలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 138 మిలియన్ల మందికి, 600కి పైగా గాయప

    ఎన్నికల కోడ్ ఒక్క APలోనే ఉందా? – లోకేష్ ట్వీట్

    April 20, 2019 / 12:16 PM IST

    AP CM బాబు నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లపై వివాదం రగులుతూనే ఉంది. దీనిపై ఈసీ ప్రశ్నించడంపై తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    నెటిజన్ కామెంట్ కి అదిరిపోయే రిప్లై ఇచ్చిన సుష్మాస్వరాజ్

    March 31, 2019 / 11:34 AM IST

    ఆపదలో ఉన్నవారు ఎవరైనా ఒక్క ట్వీట్ చేసి సాయం కోరితే వెంటనే స్పందించే నాయకుల జాబితాలో కేంద్రవిదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎప్పుడూ ఫస్ట్ ఫ్లేస్ లో ఉంటారు. ఎలాంటి సందేహాలున్నా వెంటనే తీరుస్తారు.అలాంటి సుష్మాకు ఓ వ్యక్తి ట్వీట్‌ చేస్తూ.. ‘మ

10TV Telugu News