Home » Tweet
జేఎన్యూ వైస్ ఛాన్స్లర్ను తొలగించాల్సిందేనంటున్నరు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. 2020, జనవరి 09వ తేదీ గురువారం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశ
ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ పై సంచలన ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ ను ఒవైసీ తప్పుపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఎన్ కౌంటర్ల పేరుతో
టాలీవుడ్ నటుడు మోహన్బాబు తనతో సమావేశం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మోహన్బాబు కుటుంబంతో, సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు ట్వీట్ కి స్పందించియ వెంటనే సమస్యను �
రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. టీడీపీ – వైసీపీ నేతలు హాట్ హాట్ కామెంట్స్ చేస్తుండడంతో పొలిటికల్ హీట్ క్రమక్రమంగా పెరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తు�
స్టడీస్ లో టఫ్ సబ్జెక్ట్ ఏది అంటే.. ఎక్కువమంది మ్యాథ్స్ అని చెబుతారు. అదేంటో..ఈ లెక్కలు అస్సలు అర్థం కావు అంటారు. ఈ మ్యాథ్స్ కారణంగా బుర్ర వేడెక్కిపోతుంది అని
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు భాగ్య రాజ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతోంది. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రేప్లు, లైంగిక దాడులకు మహిళలే కారణం అన్న రీతిలో భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీన
తాను దుబాయ్ లో ఉన్నానని, బీజేపీ నేత సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నానని వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్
రెండు రోజుల క్రితం టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఇళ్లు, కార్యాలయాలతో పాటు రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు జరిగాయి. అలాగే ఆయన సోదరుడు ప్రముఖ హ
ఏపీలో మీడియం అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం నడుస్తోంది. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం