Home » Tweet
ఏపీలో మద్య నిషేధంపై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైరిక్ ట్వీట్ చేశారు. మద్యపాన నిషేధం కోసం జగన్ గారు వేస్తున్న ముందడుగు ఫలితంగా.. రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయంటూ విమర్శలు గుప్ప
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చరిత్రాత్మకమైనదని చెప్పారు. భారత న్యాయవ్యవస్థకున్న పరిపూర్ణమైన జ్ఞానానికి ఈ తీర్పు అద్దం పడుతుందని కొనియాడారు. భారతీయులమంతా కోర్టు తీర్పు�
నాన్న సాధించాం అంటూ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయుడు రితేశ్ అనే సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మహారాష్ట్రలోని లాతూర్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్ర
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రానా జబ్బు పడ్డాడని, అనారోగ్యం పాలయ్యాడని ప్రచారం జరిగింది. రానా కిడ్నీ ట్రాన్స్
హుజూర్ నగర్ లో గెలుపు తమదేనని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో సైదిరెడ్డి గెలుస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు సైదిరెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. నెల రోజులుగా హుజూ�
జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీలో కబ్జాలపై ఓ కామన్ మెన్ చేసిన ట్వీట్కు గవర్నర్ స్పందించారు. అధికారులకు కంప్లయింట్ చేసినా ఎవరూ స్పందించడం లేదని..కనీసం మీరైనా స్పందించాలని ఆయన ట్వీట్ చేశారు. వెంటనే స్పందిం�
ప్రపంచవ్యాప్తంగా ఇవాళ(అక్టోబర్-2,2019)కొన్ని గంటల పాటు ట్విట్టర్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ట్విట్టర్ కొన్ని గంటల పాటు పనిచేయలేదు. ట్విట్టర్లోని ట్వీట్డెక్, ట్వీట్ పోస్టింగ్, నోటిఫికేషన్లు, డైరెక్ట్ మెస�
రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ శబ్ధం కారణంగానో.. నెట్వర్క్ సమస్య మూలంగానో ఫోన్ కాల్స్లలో బయటి వ్యక్తులతో మాట్లాడలేం. అది ఎంత ముఖ్యమైన విషయమైనప్పటికీ ప్రయాణికులను కాంటాక్ట్ చేయడం బయట ఉన్నవారికీ కొందరికి కుదరకపోవచ్చు. ఇదే సమస్య ఓ యువకుడ�
నవరత్నాలతో అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్.. రాష్ట్రాన్ని అంధకారమయం చేసిందంటూ ఫైర్ అయ్యారు జనసేనానీ పవన్ కల్యాణ్. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ డిపార్ట్మెంట్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదాస్పదమైంది. మెట్రో స్టేషన్లలో ఛాయ్ తాగి.. అనుభూతిని కూడా పొందండి అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు