Home » Tweet
రోడ్డెక్కిన అంగన్ వాడీలపై అంత కర్కశమా?
న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా సంచలన ట్వీట్
బెంగళూరులో ఆటో డ్రైవర్లు తమ సేవల్ని మెరుగు పరుచుకోవడంలో ముందున్నారు. కొత్త టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒకే సమయంలో పలు యాప్లలో రైడ్లను యాక్సెప్ట్ చేస్తున్నారు.
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రణథంబోర్ అభయారణ్యంలోని పులి పిల్లలకు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్లు పెట్టారు. రాజస్థాన్లోని ఓ పులి పిల్లకు పారా ఒలింపిక్ పతక విజేత అవనీ లేఖరా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి ట్వీట్
వర్షాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వాహనాలు నడిపినా స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఇలా స్కిడ్ అవడానికి కారణం ' హైడ్రో ప్లానింగ్' అట. దీని గురించి జాగ్రత్తలు చెబుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు 'హైడ్రో ప్లానింగ్'
వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి...ఏదీ పడితే అది మాట్లాడకూడదు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదన్నారు.
డైరెక్టర్ ఓం రౌత్ ని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. అయితే గతంలో ఓం రౌత్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో 2015లో ఓం రౌత్ ఓ ట్వీట్ చేశాడు.
రెజ్లర్లపై మీడియా ప్రశ్నించినపుడు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పరుగులు తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తే ఇటు మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. మంత్రి పరుగులు పెట్టడం ఎప్పుడూ వినలేదంటూ సెటైర్ వే�
సురేష్ పిళ్లై.. సెలబ్రిటీ చెఫ్... ఒకప్పుడు హోటల్లో వెయిటర్గా, టెంపుల్లో క్లీనర్గా, క్యాటరింగ్ బాయ్గా పనిచేశారు. వచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ వెళ్లిపోవడమే తనను ఈరోజు ఈ స్ధాయిలో నిలబెట్టింది అంటారాయన. తాజాగా ఓ ఫోటోతో పాటు తన జీవితానికి సంబంధ
ఆర్జేడీకి నిర్దిష్ట వైఖరి అనేదే లేదు. అప్పుడప్పుడు వారు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. మళ్లీ బీజేపీ నుంచి వచ్చిన నితీష్ కుమార్ను తమ సీఎంగా చేసుకుంటారు. పాత పార్లమెటు భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ లేదనే విషయం గుర్తు పె�