Home » Tweet
విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కరోనా కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ప్రముఖ డాక్టర్, రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ అధినేత డాక్టర్ రమేష్ బాబు పరారీ అయ్యారు. స్వర్ణ ప్య�
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని శనివారం తన రిటైర్మెంట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియన్ క్రికెట్కు ధోని చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన భవిష్యత్ బావుండాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆశిస్తున్నారు. సినీ పరిశ
విజయవాడ ఎంపీ కేశినేని నాని రీసెంట్ ట్వీట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీని టార్గెట్ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడేనంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలా సొంతపార్టీపైనే ట్వీట్లు చేయడం నానికి కొత్తేం కాదు. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓ�
ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యూహు పెద్ద కుమారుడు యయిర్(29) నెతాన్యూహూ హిందువులకు క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాయిర్ ఇటీవల చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఆ ట్వీట్ లో ఆయన భారతీయుల ఇష్టదైవం దుర్గామాత ముఖం స్�
కొన్ని కొన్ని Vidios లు చూస్తే ఔరా నిజమేనా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంత ఖచ్చితత్వంగా ఉంటాయి. మొన్నటికి మొన్న ఓ ఉడుత తనకు నీళ్లు కావాలంటూ..కోరుతున్నట్లు ఉన్న వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరొక వీడియో వైరల్ అవుతోంది. యువతి సెల్ఫీ తీ�
మహానటి సావిత్రి తర్వాత తెలుగు వారిని అంత బాగా ఆకట్టుకున్న కథానాయిక సౌందర్య. తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరి సరసనా నటించి స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సౌందర్య 2004లో ఓ విమాన ప్రమాదంలో మరణించారు. జూలై 18న(శనివారం) సౌందర్య జయంతి. ఈ సందర్భంగా పలువు�
కరోనా వైరస్ రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా తన ఉధృతిని కొనసాగిస్తోంది. కట్టడి చేస్తున్నా కేసులు పెరుగుతూనే ఉండడంతో ఏం చేయాలో తెలియక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు, సినీ కార్మికులను ఆదుకోవడ�
అందం, అదృష్టం, కొద్దిపాటి టాలెంట్ ఉంటే భాష ఏదైనా కథానాయికగా నెట్టుకురావచ్చు. అలాంటి దక్షిణాది భామలను ఇప్పటివరకు చాలామందిని చూశాం. టాలెంట్, కష్టపడే తత్వం ఉన్నా అవకాశాలు రాని వారి పరిస్థితి మరీ దారుణం.. అలాంటి వారు ఆఫర్లు వస్తాయనే ఆశతో అనవసరమై�
జూలై 13 మంగళవారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. 50 రోజులు ముందుగా సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ #AdvanceHBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ను క్రియేట్ చేసి ట్విట్టర్లో రచ్చ రంబోలా చేశారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ ట్�
భారతదేశాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇండియాపై ఉన్న అభిమానాన్ని ట్రంప్ ఎన్నోసార్లు చాటుకున్నారు. తాజాగా మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. అమెరికా లవ్స్ ఇండియా అంటూ ట్విట్ట