two women murder

    Andhra Pradesh Crime : కర్నూలులో తోడికోడళ్ల హత్య కేసులో వీడిన మిస్టరీ ..

    December 16, 2022 / 12:03 PM IST

     కర్నూలులో తొడికోడళ్ల హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. వారి భర్తలు..తండ్రితో కలిసి వారిద్దరిని హత్య చేసినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు మృతుల భర్తలైన పెద్ద గోవిందు,చిన్నగోవిందు, వారి తండ్రి గోగన్నలను అరెస్ట్ చేశారు

10TV Telugu News