Home » Ukraine
యుక్రెయిన్ రాజధాని కీవ్ టార్గెట్గా రష్యా సైన్యం కదులుతోంది. ఆ నగరం చుట్టూ భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. వందల సంఖ్యలో యుద్ధ ట్యాంకర్లను ఇప్పటికే కీవ్ సరిహద్దులకు తరలించింది.
రొమేనియా నుంచి మొత్తం 7వేల 457 మందిని భారత్ కు తరలించారు. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి..(Romania Operation Ganga)
రష్యా వల్ల యుక్రెయిన్ లో ఏర్పడిన మానవతా సంక్షోభం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ఈరోజు ఆయన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో దాదాపు 35 నిమిషాల
యుక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు(Telugu Students Ukraine) సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ ఒక్కరోజులో 244 మంది..
యుక్రెయిన్ నుంచి ఇండియన్ విద్యార్థుల తరలింపులో భాగంగా చివరి విమానం ఆదివారం మార్చి 6న బయల్దేరనుంది. ఈ మేరకు అక్కడున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం ముఖ్యమైన సూచనలు చేసింది.
అనుకున్న దానికన్నా సుదీర్ఘంగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం మహా ప్రళయాన్ని సృష్టించబోతోందా? మానవాళిని ధ్వంసం చేయబోతోందా?
యుద్ధం ప్రపంచ ప్రయోజనాలకు వ్యతిరేకమేనని పుతిన్కు భారత్ వివరించాలని యుక్రెయిన్ కోరింది. ఈ మేరకు భారత ప్రధాని మోదీని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు.
ఇప్పటి వరకు సుమారుగా 30 వేల మంది భారతీయులు యుక్రెయిన్ వీడినట్లు సమాచారం. వారితో పాటు రెండు పిల్లులు కూడా యుక్రెయిన్ వీడి భారత్ చేరాయి....!
విడతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్నారు ఏపీ, తెలంగాణ విద్యార్థులు. వీరికి ఏపీ, తెలంగాణ భవన్లో భోజన, వసతి సదుపాయాలు కల్పించారు.
మరియుపోల్, వోల్నోవాఖాలపై రష్యా దాడులు ఉధృతం చేసింది. రష్యా దాడులు కొనసాగుతుండటంతో పౌరుల తరలింపు నిలిచిపోయింది. యుక్రెయిన్ కు సముద్ర మార్గాల సంబంధాలు తెగ్గొటేలా దాడులు చేస్తోంది.