Home » Ukraine
యుక్రెయిన్ బాధితులను భారత్కి తీసుకుని వచ్చే కార్యక్రమం ఆపరేషన్ గంగ కార్యక్రమం వేగవంతం అయ్యింది.
ఆస్పత్రులపై రష్యా రాకెట్ల దాడి
తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతునిచ్చే ప్రయత్నాలకు "భారీ మూల్యం" చెల్లించవలసి ఉంటుందని చైనా మంగళవారం అమెరికాను హెచ్చరించింది.
వరుసగా ఆరు రోజులుగా దాడి చేస్తున్న రష్యా.. చిన్న దేశమైనా తగ్గేదేలెమ్మంటూ పోరాడుతున్న యుక్రెయిన్.. ఆత్మాభిమానమో, అహంభావమో ఇరు దేశాల మధ్య చర్యలు కూడా విఫలం అవడంతో దాడులు కొనసాగుతూనే.
రష్యా దళాలను అడ్డుకునేందుకు పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలకు మద్దతుగా ‘మొలటోవ్ కాక్ టెయిల్’ బాంబులను తయారు చేసి సరఫరా చేస్తోంది ప్రావ్డా బ్రూవరీ కంపెనీ. వాటిని ఎలా తయారు చేస్తున్నారో వ
సాధారణంగా ఎంతో ఓర్పు, సహనంతో ఉండే పుతిన్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటాడని..అయితే ఈ విధమైన ఆగ్రహావేశాలు తాము గతంలో ఎన్నడూ చూడలేదని సన్నిహిత వర్గాలు చెప్పాయి
ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్ఫోర్స్ సాయాన్నికోరారు. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో ఎయిర్ఫోర్స్ సి-17 విమానాల్ని రంగంలోకి దించింది.
యుక్రెయిన్ లోని షెల్లింగ్ లో ఇండియన్ స్టూడెంట్ మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. 'మంగళవారం ఉదయం షెల్లింగ్ లోని ఖార్కివ్ లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని విచారణతో..
'ఇన్ని రోజులూ ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క'' అర్ధరాత్రి లోగా యుక్రెయిన్ రాజధాని కీవ్ ను వదిలేసి వచ్చేయాల్సిందేనంటూ భారత రాయబార కార్యాలయం తెగేసి చెప్పింది. ఈ మేరకు ప్రధాని సైతం వెంటనే.
రష్యా మొదట వేసుకున్న ప్రణాళికల ప్రకారం కీవ్ ఇప్పటికే హస్తగతం కావాలి.. కానీ యుక్రెయిన్ ఆర్మీ నుంచి ఊహించని విధంగా ఎదురవుతున్న ప్రతిఘటన కారణంగా అది జరగలేదు.