Home » United States
అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్న వేళ…డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా తమ పార్టీకి చెందిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ను ప్రకటించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా వైట
ఒబెసిటీ ఉంటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా పెద్దగా లాభం ఉండకపోవచ్చంటున్నారు సైంటిస్టులు. యునెటైడ్ స్టేట్స్ లో 5 మిలియన్ ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. 1, 61, 000 చనిపోవడం అందర్నీ ఆందోళన కలిగించింది. వైరస్ ను అరికట్టడానికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో
చైనా పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ మళ్లీ ఇండియాకు వస్తోందా? ప్రముఖ మైక్రోసాఫ్ట్ దిగ్గజం టిక్ టాక్ యాప్ కొనుగోలు చేస్తుందా? అదే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఒక్క చైనా మినహా ప్రపంచమంతా టిక్ టాక్ కార్యకలాపాలను నిర్వహిం�
అయోధ్యలో రామ జన్మ భూమి పూజకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన జరిగే ఈ వేడుకను చారిత్రాత్మకంగా మలిచేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆ రోజున న్యూ యార్క్ టైమ్స్ స్వ్కైర్ లో ప్రధాన వీధుల్లో శ్రీరాముడి 3 D చిత్రాలతో ని�
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపేయనుంది. మెక్సికో బోర్డర్ నుంచి అమెరికాలోకి అక్రమంగా వీరంతా ప్రవేశించారు. తప్పుడు మార్గంలో దేశంలోకి ప్రవేశించిన కారణంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ 161 మంది భారతీయులన�
కరోనా కేసులు అగ్ర దేశమైన అమెరికాలో వేగవంతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి 30మంది చనిపోయినట్లు రిపోర్టులు చెబుతున్నా.. బుధవారానికి కరోనా పాజిటివ్ కేసులు 1000కి చేరినట్లు సమాచారం. వాషింగ్టన్ ప్రాంతంలోనే ఎక్కువ వైరస్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ
సాధారణంగా చాలా మంది ప్రయాణం చేయటానికి బస్సు, రైలు, విమానం ఎక్కుతారు. మనం ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది వ్యక్తులు వారి ప్రవర్తనతో …వారి చేష్టలతో ఇతర ప్రయాణికులకు విసుగు తెప్పిస్తుంటారు. ఇంక ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఫోన్ లో అవతలి వాళ్ళతో అ�
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నారు. ఈ నెల (ఫిబ్రవరి 24-25) తేదీల్లో భారత్ లో ట్రంప్ పర్యటించనున్నట్టు వైట్ హౌస్ మంగళవారం (ఫిబ్రవరి 11, 2020) ఒక ప్రకటనలో వెల్లడించింది. అధ్యక్షుడు @realDonaldTrump & @FLOTUS ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఇండియాలో పర్
ఇదంతా స్మార్ట్ ఫోన్ యుగం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఫీచర్ ఫోన్లకు పరిమితమైన ప్రపంచ దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్.. స్మార్ట్ ఫోన్ల రాకతో మొబైల్ మార్కెట్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. మార్కెట్లోకి స్మా�
ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా జరిపిన రాకెట్ దాడుల్లో ఇరాన్ ప్రధాన సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమాని హతమయ్యాడు. సులేమాని #Soleimani హతమైనాడనే వార్త వినగానే ఇరాక్లో సంబరాలు మొదలయ్యాయి. సేలేమాని మృతితో ప్రతిఒక్కరూ స్థానికులు సంబరాలు జరుపుకున్నారు