Home » usa
ఫేస్బుక్ పోస్టు ఓ వ్యక్తిని కటకటాలపాలు చేసింది. ఇంతకీ అతడేం పోస్టు చేశాడు.. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా కట్టడిలో భాగంగా విధించిన ట్రావెల్ బ్యాన్ కారణంగా భారత్ నుంచి వచ్చే సాంకేతిక నిపుణులు సహా అర్హత ఉన్న ప్రయాణికులకు వీసాల జారీని అమెరికా విదేశాంగ శాఖ నిలిపివేయడం చట్టవిరుద్ధమని
అమెరికా మాజీ అధ్యక్షుడు,రియల్ ఎస్టేట్ కింగ్.. డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న జనరల్ మార్క్ మిల్లీ..దేశ అధ్యక్షుడి ఆలోచనలను చైనా జనరల్కు ఫోన్ చేసి ముందే చెప్పేన వ్యవహారం
మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయానికి వెళ్లి యూఎన్ జనరల్ అసెంబ్లీ(UNGA)76 వ సమావేశంలో ప్రసంగించారు.
అమెరికా నేతృత్వంలో క్వాడ్ సభ్య దేశాధినేతలు మొదటిసారి ప్రత్యక్షంగా వైట్హౌస్ వేదికగా సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోదీ
మరో కీలక అంశంలో భారత్ కు అగ్రరాజ్యం మద్ధతు లభించింది. ప్రపంచ శాంతిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో శాశ్వత సభ్యత్వం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారీ భద్రత నడుమ వైట్ హౌస్ కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. శ్వేతసౌధంలోని ఒవెల్ ఆఫీస్ లో బైడెన్ తో భేటీ అయ్యారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ..అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కి ప్రత్యేకమైన కానుకలు ఇచ్చారు. అమెరికా పర్యనటలో ఉన్న మోదీ..శుక్రవారం వైట్ హౌస్ లో
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతృత్వంలో 2017లో ఏర్పాటైన క్వాడ్ కూటమిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.