Vedanta's Factory

    వేదాంత ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత : ఇద్దరు ఆందోళనకారుల మృతి

    March 18, 2019 / 04:40 PM IST

    ఒడిషా రాష్ట్రంలో తీవ్ర టెన్షన్ నెలకొంది. కల్హండిలో ఉన్న వేదాంత అల్యూమినియం ప్లాంట్ ఎదుట ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందారు. తీవ్ర ఆగ్రహానికి గురై పోలీసులపైకి కర్రలతో దాడికి దిగారు.  వేదా

10TV Telugu News