Home » Video Viral
నోయిడాలో మరో మహిళ, మరో సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడింది. ఇక్కడ కూడా గేటు త్వరగా తెరవలేదనే కారణంతోనే గార్డుపై దాడి చేసింది ఆ మహిళ. గత నెలలో కూడా నోయిడాలో ఒక మహిళ ఇలాగే సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
డ్యూటీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న కారణంతో కింది స్థాయి సిబ్బంది విషయంలో అనుచితంగా ప్రవర్తించాడో ఎస్పీ. ఒక పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలను లాకప్లో ఉంచి తాళం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల�
ఆసియా కప్ -2022 టోర్నీలో భాగంగా సూపర్-4లో బుధవారం రాత్రి పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అఫ్గానిస్థాన్ ఫ్యాన్స్ స్టేడియంలో పాక్ మద�
మధ్యప్రదేశ్ లోని చింద్వారా - నాగపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మలు విడిపోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ ధన శ్రీ వర్మ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో �
అక్కడే ఉన్న ఏడీఎం కేకే సింగ్.. పోలీసుల నుంచి లాఠీ తీసుకుని అభ్యర్థిని పైశాచికంగా కొట్టాడు. అయినప్పటికీ సదరు అభ్యర్థి నినాదాలు చేస్తూనే ఉన్నాడు. ఇంతలో తనకు బలమైన దెబ్బలు తగిలాయని అనిపించింది. తన తల నుంచి రక్తం కారడాన్ని గమనించాడు. తలకు రెండు చ
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చక్కీ నది నిండి ఉగ్రరూపం దాల్చింది. కంగ్రా జిల్లాలోని నీటి ఉద్ధృతికి చక్రీ రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల�
కుక్క మొరిగిందని దాని యజమాని కుటుంబంపై ఐరన్ రాడ్తో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.
సాధారణంగా కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతుంటాయి. ఆకస్మాత్తుగా జరిగే సంఘటనలు కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటాయి.
మెక్సికోలో ఇటీవలే నిర్మించిన ఓ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ బ్రిడ్జిని ప్రారంభించిన రోజే అది విరిగిపడడం గమనార్హం. క్యూర్నావాకా ప్రాంతంలో ఆ బ్రిడ్జిని ప్రారంభించిన నగర మేయర్ జోసీ లూయీస్ వురియోస్టిగుయి అనంతరం జర్నలి�