Home » Viral Video
గుజరాత్ రాష్ట్రం నవ్సారి జిల్లా కలియారి గ్రామంలో నూతన జంట జేసీబీపై పెళ్లి ఊరేగింపు జరుపుకున్నారు. కొత్తతరహాలో జరుగుతున్న పెళ్లి ఊరేగింపును చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా �
రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్ గా మారాడు ఓ కేరళ బాలుడు. ఆరో తరగతి చదువుతున్న ఆ విద్యార్థి తాజాగా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతూ అద్భుతంగా బ్యాక్-హీల్డ్ గోల్ వేయడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగ�
ఒకే చేతిపై 16 దోశ ప్లేట్లు పెట్టుకుని తీసుకెళ్లి కస్టమర్లకు ఇచ్చాడు ఓ వెయిటర్. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసేవారు చేతితో ప్లేట్లను తిప్పుతూ అవి కింద పడకుండా తీసుకు
కాయిన్ ఫ్లిప్పింగ్ గురించి మనందరికీ తెలిసిందే. చేతిలో ఉన్న కాయిన్ ఎగరేసి, అది కిందపడగానే దాన్ని చేతితో మూసేస్తాం. సాధారణంగా ఇది మనుషులే చేయగలరు. జంతువులు చేయడం చాలా అరుదు. కానీ, ఒక పిల్లి మాత్రం ఈ కాయిన్ ఫ్లిప్పింగ్ నేర్చుకుంది.
పోలీస్ స్టేషన్ బయటే హుక్కా తాగుతూ వీడియో తీసుకున్నాడు ఓ యువకుడు. అంతేగాక, ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన అధికారులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలోని హఫీజ్ ప�
ఆ యువతి పూర్తి శ్రద్ధతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నాంచాకుతో ప్రదర్శన ఇచ్చింది. ఈ సమయంలో మరో వ్యక్తి వీడియో తీశాడు. నెక్ట్స్ లెవెల్ స్కిల్స్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. కొవ్వొత్తులను నాంచాకు సాయంతో వెలింగచడం,
ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ డ్యాన్సుతో సర్ ప్రైజ్ ఇచ్చారు. మెహందీ వేడుక సందర్భంగా ఆ అమ్మాయి ఇద్దరు స్నేహితులు డ్యాన్స్ తో అదరగొట్టారు. ఆ సమయంలో పెళ్లికూతురు చెప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేస్తోంది. అదే సమయంలో మూడో వ్యక్తి ఓ గదిలో ను�
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తరచూ తన ఫన్నీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా బాలీవుడ్ సూపర్ హిట్ మువీ పఠాన్ సినిమా పాటకు సంబంధించిన వీడియోలో షారూక్ ముఖానికి తన ముఖం మార్పింగ్ చేసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశ
హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంకు సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. తెలంగాణ చరిత్రను గుర్తుకుతెస్తూ, అధునాతన పద్దతుల్లో ఈ నూతన సచివాలయం నిర్మాణం జరుగుతున్న�
ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు 1800 సంవత్సరాల పురాతన రోమన్ నివాస నగరాన్ని కనుగొన్నారు. ఆ దేశంలోని లక్సోర్ నగరంలో ఈ పెద్ద నగరం వెలుగులోకి వచ్చింది. ఈ నగరం రెండవ లేదా మూడవ శతాబ్దానికి చెందినదిగా అక్కడి పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్