Home » Viral Video
మూడు రోజుల తర్వాత మనుషులను చూసిన ఆ చిన్నారి అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తనను రక్షించిన వారందరినీ కొడుతూ చిరునవ్వులు చిందించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మూడు రోజుల పాటు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆ బాలుడిని �
మనం జరుపుకునే వేడుకల్లో యువత డ్యాన్స్ చేయడం సాధారణమే. చాలా ప్రాంతాల్లో మధ్య వయసువారు, వృద్ధులు కూడా డ్యాన్స్ చేస్తుంటారు. అయితే, దంపతులు, పెళ్లికొడుకు-పెళ్లికూతురు డ్యాన్స్ చేేసే వీడియోలు మాత్రం చాలా ప్రత్యేకం. ఇటువంటి వీడియోలకు సామాజిక మా�
లైక్స్ కోసం కొందరు దిగజారిపోతున్నారు. కొత్తగా పెళ్లయిన దంపతులు నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఫస్ట్ నైట్(శోభనం) ను వీడియో తీశారు. అంతేనా.. ఆ వీడియోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు.
ఓ జంట బైకుపై ప్రయాణిస్తూ రొమాన్స్ చేసింది. యువకుడు బైకు నడుపుతుండగా అతడి ముందు కూర్చొని, హత్తుకుంటూ, ముద్దులు ఇచ్చింది యువతి. వారిద్దరు రోడ్డుపై ఎవరినీ పట్టించుకోకుండా రొమాన్స్ చేసిన తీరు వాహనదారులకు విస్మయం కలిగించింది. ఈ ఘటన రాజస్థాన్ లో�
విద్యార్థులను సంతోష పెట్టేందుకు కొందరు ఉపాధ్యాయులు పలు రకాల ప్రయోగాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు విద్యార్థులకు బహుమతులు అందించడం, టూర్ కు తీసుకెళ్తుండడం, వారితో ఆటలు ఆడించడం వంటి పనులను ఉపాధ్యాయులు చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, ఓ ట�
టర్కీలో ప్రస్తుతం వేలాదిమంది స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బ్రతికి ఉన్నవారిని రక్షించడంతోపాటు, మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,800 మందికిపైగా మరణించగా, 5 వేల మందికిపైగా గాయపడ్డారు. తాజా సహాయక చర్యల్లో భాగంగా శిథి�
రష్యాకు చెందిన అజర్ ఎయిర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి 300 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో విమానం బయలుదేరిన వెంటనే దాని ఇంజన్, టైర్లకు మంటలు అంటుకున్నాయి. థాయిలాండ్ లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేస�
ఓ వృద్ధురాలిని తాళ్లతో కట్టేసి కొట్టారు ముగ్గురు వ్యక్తులు. ఆమె కులాన్ని ప్రస్తావిస్తూ దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వృద్ధురాలిని కొట్టిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లాలో చోటుచే�
రోడ్డు మీద పార్క్ చేసి ఉంచిన బైక్.. సడెన్ గా దానంతట అదే స్టార్ట్ అయ్యింది. కాస్త ముందుకు కదిలింది. ఆ తర్వాత అదంతట అదే పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బెంగుళూరుకు చెందిన ఓ పెళ్లి జంట ఫొటోషూట్లో పాల్గొంది. ఓ గదిలో వీరిద్దరిని కెమెరామెన్ పలురకాల ఫోజులతో ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలో వధువును ముద్దుపెట్టుకోవాలని వరుడికి సూచిస్తాడు. ఆ తరువాత వరుడు, వధువు ఇద్దరు కలిసిచేసిన పనికి ఫొటో గ్రాఫర�