Home » viral
సాహసాలు చేయాలన్నా..విన్యాసాలు చేయాలన్నా చీరకట్టు చాలా అడ్డమొస్తుంది బాబూ..కంఫర్ట్ గా ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ చీర కట్టుకుని ప్లారా గ్లైడింగ్ చేసిన మహిళలు ఉన్నారు. ఇష్టముంటే ఏదీ కష్టం కాదని..చీరకట్టుతో అందమే కాదు విన్యాసాలు కూడా చేయవ
చిన్నపిల్లలు చాలా కొంటెగా ఉంటారు.. కొన్నిసార్లు చిన్న పొరపాటే వారిని పెద్ద ప్రమాదాలలో పడేస్తుంది. అటువంటి ఓ చర్యే ఊహించని పరిణామం.. రైలు పట్టాలపై ఓ బుడతడికి జరిగింది. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన బల్లబ్ఘడ్ రైల్వే స్టేషన�
కొవిడ్ లక్షణాలు కనిపించే వారి కంటే.. ఎటువంటి లక్షణాలు కనిపించని బాధితుల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ ర�
కరోనా వైరస్కు వ్యాక్సిన్ కొనుగొనే ప్రయోగాల్లో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసినట్లు తెలిపింది. జంతువులపై కొవాగ్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని వెల్లడించింది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని స్ప
కడప జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంట కలిసి పోతోంది. దానికి ఇటీవల కాలంలో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి కోవకు చెందిన సంఘటనే కడప జిల్లా ముద్దనూరు మండలంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంకు చెందిన డ్రైవర్ గా పనిచేసే ఒక వ్యక్తిని దొంగత�
రోజురోజుకు పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెరిగిపోతూ ఉండగా.. మోటార్ వాహనాలపై వెళ్లాలంటే జేబుల్లో డబ్బులు మాయం అయిపోతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ పెరుగుతున్న ధర ప్రజల బడ్జెట్ను పాడుచేస్తున్న సమయంలో దేశంలో గాలితో నడిచే బైక్ చర్చనీయాంశంగ�
సుశాంత్ సింగ్ రాజ్పుత్ హత్య కేసు దర్యాప్తు మొదలు పెట్టారు సీబీఐ అధికారులు. ఇందుకోసం వారు ముంబై చేరుకోగా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై పెరుగుతున్న అనుమానాలు రోజురోజుకి మరింత బలంగా మారుతున్నాయి. సీబీఐ చేత ఇన్వెస్టిగేషన్ చేయించాలని సుప్ర�
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ వెంకట చైతన్యల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తరలివచ్చింది. ఆగస్టు 13వ తేదీ రాత్రి 8 గంటలకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. కరోనా కారణంగా కేవలం…కొద్ది �
హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్కోవిక్ లకు బాబు పుట్టిన సంతోషంలో మునిగి ఉన్నారు. ఆ సంతోషంలో మీరూ భాగం అవ్వాలంటే ఓ సారి వాటిపై లుక్కేయండి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొద్ది నెలల్లోనే నటాషా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కరోనా తతంగం చల్లారిన తర్వాత పెళ్�