Home » viral
ఈ సంవత్సరం సోషల్ డిస్టెన్సింగ్ కామన్ అయిపోయింది. పరిస్థితులకు అలవాటుపడిపోయారు ప్రజలంతా. అయితే ఇది ఆటల్లో కూడా. ఏప్రిల్ లో ఇద్దరు యువతులు రెండు ఇళ్లపైకి ఎక్కి టెన్నిస్ ఆడుతున్న వీడియో వైరల్ అయింది. అదే స్థాయిలో మరో సర్ప్రైజింగ్ ఘటన జరిగి.. �
‘అల.. వైకుంఠపురములో…’ సినిమాలో తన కాళ్ల సౌందర్యతో అల్లు అర్జున్ని అలాగే ఆడియెన్స్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే.. అప్కమింగ్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ లోనూ మరోసారి తన కాళ్ల అందాలతో కవ్వించను
కొంతమంది పోలీసులు చేస్తున్న పనులు అందరూ తలదించుకొనేలా చేస్తున్నారు. ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. తమ ఆగ్రహాన్ని వేరే వ్యక్తులపై చూపెడుతున్నారు. నిలబడిన ఓ వ్యక్తిపై నిర్లక్ష్యంగా కాలితో తన్నడంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడ�
సామాన్యులకు, పేదలకు సాయం చేసి ఒక్కసారిగా హీరో అయిపోయిన సోనూసుద్.. ఏపీలో ఓ కుటుంబానికి సాయం చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసినా.. రియల్ లైఫ్లో హీరో అనిపించుకున్నారు. వలస కార్మికులకు దేవుడిగా మారి.. విదేశాల�
నటనపై ఆసక్తి ఎంతో మందికి ఉంటుంది. పొలిటికల్స్ లో రాణిస్తున్న నేతలు సైతం మేకప్ వేసుకుంటుంటారు. ఇప్పటికే ఎంతో మంది నేతలు..యాక్టర్లు అయ్యారు. యాక్టర్లు నేతలయ్యారు. ఈ జాబితాలో విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా చేరిపోయారు. ఆయన సిన�
అదో ఉడత. పాపం దానికి బాగా దాహమైంది. దాహాన్ని తట్టుకోలేకపోయిన ఆ ఉడత నీరు కావాలని ఓ అబ్బాయిని అడిగింది. దీనంగా చేతులు చాచి, అతడి చుట్టూ తిరుగుతూ, అతడి వెంట పడుతూ మరీ నీరు కావాలని ప్రాథేయపడింది. చివరకు ఉడత బాధను అర్థం చేసుకున్న ఆ అబ్బాయి తన చేతిలో �
సినీ ప్రముఖులు తమ ఫిట్నెస్కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. తెరమీద స్లిమ్గా కనిపించడానికి సినీ తారలు రోజులో గంటలకొద్ది కసరత్తులకే కేటాయిస్తుంటారు. ఇక సూపర్స్టార్ మహేష్ బాబు అందం గురించి, ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్ల
ఏదైనా తమకు తెలిసిన విషయాన్ని ఇతరులకు పంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. దీనిద్వారా..తక్కువ సమయంలో..చాలా మందికి తెలిసిపోతోంది. వీడియోలను, సమాచారాన్ని షేర్ చేస్తూ…వైరల్ చేస్తున్నారు. ఇందులో కొన్ని ఫేక్, రియల్ అయినవి ఉంటాయి.
బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి నెలరోజులు దాటినా సన్నిహితులు, శ్రేయోభిలాషులు అతని జ్ఞాపకాలనుంచి అంత త్వరగా తేరుకోలేకపోతున్నారు. ధోని బయోపిక్లో సుశాంత్ అక్కగా నటించిన భూమిక తరచూ భావోద్వేగానికి గురవుతూ పోస్టులు
డిజిటల్ మీడియాకు ప్రాధాన్యత పెరుగుతోన్న నేపథ్యంలో కొత్త కొత్త కాన్సెప్ట్లు ప్రేక్షకులను చేరడానికి మార్గాలు సులభమవుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూత పడడంతో ప్రేక్షకులు వినోదం కోసం ఓటీటీలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ క�