Home » Virat Kohli
రన్ మెషీన్ గా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్న కింగ్ కోహ్లికి రికార్డులు కొత్తేమీకాదు. కానీ బంగ్లాదేశ్ పై సెంచరీ చేయగానే కోహ్లి బాగా ఎమోషన్ అయ్యాడు.
వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ విజయకేతనం ఎగురవేసింది.
టీమ్ఇండియాలో ప్రస్తుతం క్రికెట్ ఆడే ఆటగాళ్లలో స్టార్ ఆటగాళ్లు ఎవరంటే ఠకున్న చెప్పే సమధానం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీరు ఇద్దరూ తమదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో సార్లు విజయాలను అం
పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. తన బ్యాటింగ్తో ఎన్నో వేల పరుగులు సాధించాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ వన్డే ర్యాంకుల్లో దూసుకుపోయాడు.
ఒలింపిక్స్లో పతకం సాధించాలని ప్రతీ క్రీడాకారుడు కోరుకుంటారు. ఇటీవలే ఒలింపిక్స్లో క్రికెట్ భాగమైంది. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు.
అసలే ఓటమి బాధలో ఉన్న పాక్ అభిమానులకు, ఆ జట్టు మాజీ క్రికెటర్లకు కెప్టెన్ బాబర్ ఆజాం చేసిన పని ఏ మాత్రం నచ్చలేదు. దీంతో బాబర్ పై సోషల్ మీడియా వేదికగా వారు మండిపడుతున్నారు.
మ్యాచ్ తరువాత పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడారు.. ‘మేం బాగా ప్రారంభించాము.. మంచి భాగస్వామ్యంతో పరుగులు రాబట్టాలని చూశాం. కానీ, వెంటవెంటనే ఔట్ కావడంతో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాం. మా లక్ష్యం 280 - 290 పరుగులు. ఆ మార్క్ ను మేం చేరుకోలేకపోయాం అ�
మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఓ పొరబాటు చేశాడు. అయితే.. కాసేపటి తరువాత తన పొరబాటును గుర్తించిన కోహ్లీ దాన్ని సరిదిద్దుకున్నాడు.
భారత్ వర్సెస్ ఆప్గాన్ మ్యాచ్ ప్రారంభం నుంచి అరుణ్ జైట్లీ మైదానంలో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మినహా.. మిగిలిన సమయంలో కోహ్లీ నామస్మరణతో మోరమోగిపోయింది.