Home » Vizag
ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు రాబోతోందని, ముహూర్తం ఇంకా ఖరారు కాలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా పాలనా రాజధాని విశాఖలో పెట్టే పనులను ముమ్మరం చేసింది.
ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిగా మారబోతున్న క్రమంలో విశాఖపట్నం అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే ప్రయత్నంలో పడింది ప్రభుత్వం. సీఎం విశాఖ నుంచే అతి త్వరలో పరిపాలనా సాగిస్తారని వైసీపీ స్పష్టం చేయడంతో...
ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళుతోందని,
ఏపీ పరిపాలన రాజధాని విశాఖపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. త్వరలోనే సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తారని అన్నారు. సీఎం జగన్ ఎక్కడి
ముంబాయి నుంచి విశాఖకు ఆక్సిజన్ రైలు
big shock for tdp in visakha: విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత కాశీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆయన వైసీపీలో చేరనున్నారు. తన అనుచరులతో కలిసి విజయసాయి రెడ్డి సమక్షంలో కాశీ విశ
Vizag Steel Plant:కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇటీవల దేశవ్యాప్తంగా ఆందోళన పుట్టిస్తున్నాయి. రీసెంట్ గా విశాఖపట్నం వేదికగా ఉన్న ఉక్కు కర్మాగారంపైనా నిర్ణయం తీసేసుకుంది. దానిని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నట్లు తెలియడంతో లక్షల మంది ఆశలు తాము �