Home » Vizag
illegal Drug Hashish Oil Vizag High Demand : హషీస్.. నిషా ఎక్కించే ఆయిల్.. గంజాయి నుంచి తీసిన ఈ ఆయిల్ సిగరేట్ లో ఒక్క వేసి పీలిస్తే చాలు.. 24 గంటల పాటు మత్తులో తూలిపోవాల్సిందే.. చాలామంది యువత దీనికి ఎక్కువగా బానిసలవుతున్నారు.. ఈ ఆయిల్ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు
Special Story On Pharma Industries In AP : విశాఖలో మందులోళ్లు మాయాజాలం సృష్టిస్తున్నారు. ఫార్మా సెజ్లో కొత్త ఫార్మా కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేసేస్తున్నారు. ఇప్పటికే వందల ఎకరాల్లో ఉన్న హెటిరో వంటి కంపెనీలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఎల్జీ పాలిమార్ ప్రమా�
GITAM University Compound Wall : విశాఖ గీతం యూనివర్శిటీలో ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ కొన్ని కట్టడాలను కూల్చివేశారు. విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం, ప్రహరీగోడలో కొంత భాగం, సెక్యూరిటీ గదులను మున్సిపల్ సిబ్బంది కూల్�
Metro Train in Vizag : విశాఖలో మెట్రో రైలు నిర్మాణంపై రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి బొత్స సమీక్షించారు. విశాఖలో సుమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. నాలుగు కారిడార్లలో నిర్మాణంతో పాటు డీపీఆర్ సిద్ధం చేస్తామన్నార�
విశాఖ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ లాడ్జీలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాడ్జీ సిబ్బంది అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సూసైడ్ చేసుకున్�
Mercedes SUV కారును రూ.52లక్షలకు అమ్మి బురిడీ కొట్టించారు. వైజాగ్ కు చెందిన వారు డబ్బుల కోసం చండీగఢ్ వ్యక్తికి టోకరా పెట్టారు. పుణ్యమంతుల నవ్య రాధాకృషన్ అనే వ్యక్తి కారు అమ్మాలనుకుంటున్నానని తనను కలిసినట్లు హిమ్మత్ జఖార్ ను ఆగష్టులో కలిశాడు. ఓ వెబ్�
విశాఖలో ‘పాలన రాజధాని’ శంకుస్థాపనను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆగస్టు 16వ తేదీన శంకుస్థాపన చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. కానీ..రాజధానుల అంశాలకు సంబంధించి..కోర్టులో పెండింగ్ లో ఉండడంతో ఆ రోజు కాకుండా..దసరా రోజున నిర్వ�
బీజేపీ, జనసేన రాష్ర్ట స్థాయిలో అవగాహనతో కలిసి పని చేస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీలు కలసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాయి. కింది స్థాయి కార్యకర్తలకు కూడా ఈ విషయం గురించి నేతలు వివరించారు. కాకపోతే విశాఖ జిల్లాలో ఎక్కడా జనసేన, బీజేపీ కేడ
లెబనాన్ రాజధాని బీరూట్ లో జరిగిన పేలుడుతో విశాఖ ఉలిక్కిపడింది. అక్కడ జరిగిన పేలుళ్లలో సుమారు 70 మందికి చనిపోగా..4 వేల మందికి గాయాలైనట్లు సమాచారం. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాంలో ప్రమాదం జరిగినట్లు, పేలుళ్లకు ప్రధాన కారణం..అమ�
లెబనాన్ పేలుళ్లతో..విశాఖలో ఆందోళనకర వాతావరణం ఏర్పడుతోంది. బీరూట్ లో అమ్మోనియం నైట్రైట్ పేలడంతో…విశాఖ జనాల గుండెలు అదిరి పడుతున్నాయి.ఎందుకంటే..అక్కడ పేలింది…2 వేల 750 టన్నుల అమ్మోనియం నైట్రైట్. ఈ పేలుడు ధాటికే అక్కడ పెను విధ్వంసం జరిగిపోయి�