Home » Vizag
కరోనా వ్యాప్తిని నియంత్రణపై దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా కఠినమైన ఆంక్షలతో లాక్ డౌన్ విధించాయి. ఇటలీ తరహాలో కరోనా మహమ్మారి విజృంభించకుండా ఉండేలా నియంత్రణ చర్యలు �
హమ్మయ్య ఎట్టకేలకు స్టూడెంట్స్ విశాఖలో ల్యాండ్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
మూడు రాజధానుల నిర్ణయంపై సీఎం జగన్ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోయినా, అనధికారికంగా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. మండలి రద్దు అంశం కేంద్రం వద్ద పెండింగ్లో ఉండటంత�
రైడింగ్లో పట్టుబడ్డగానే రోజాకు కాల్ చేసిన జబర్దస్త్ నటులు ఆమె రియాక్షన్ విని షాక్ అయ్యారు..
ఓ వ్యభిచార గృహంపై పోలీసులు నిర్వహించిన దాడిలో జబర్దస్త్ నటులు అరెస్ట్..
బైక్ పై ప్రయాణించే ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించకపోవటం వల్ల ప్రమాదం జరిగిప్పుడు వెనుక వ్యక్తి మరణించే ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం బైక్పై ప్రయాణంచేవారు ఇకపై ఇద్దరు హెల్మెట్ ధరించ
ఆంధ్రరాష్ట్ర లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, మూడు రాజధానులు అనేది అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని గేట్ వే హోటల్ల్
చైనాలో కరోనావైరస్ (nCoV) వుహాన్ సిటీలో ఉద్భవించి భారత్ సహా ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఎలాంటి మెడిసన్, వ్యాక్సీన్ అందుబాటులో లేని ఈ వైరస్ ను నివారించడం వైద్యరంగానికి పెద్ద సవాలుగా మారింది. వైరస్ సోకిన వారి లక్షణాలను గుర్తించడం వారిని అంద�
విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని( Executive Capital) గా సీఎం జగన్ అనుకున్నదగ్గర నుంచి నగరం రూపురేఖలు మారిపోతున్నాయి. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా రూపోందుతున్న విశాఖ మహానగంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు నగరంల మరో 4 ఫ్లై ఓవర్ల నిర్నించేందుకు జీవీఎ�
ఏపీకి మూడు రాజధానుల అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని