Home » Vizag
గ్రామ స్థాయికి చేరింది పాలనా వ్యవస్థ. ఏచిన్న పనికావాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సిన స్థితి నుంచి ప్రతి పల్లెకు సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ జిల్లాలోని కొర్రాయి అనే గ్రామ ప్రజలు రెవెన్యూ వ్యవస్థతో చిన్న పని కావాలన్నా 20 �
లగ్జరీ కార్ల మాన్యుఫ్యాక్చరర్ మెర్సిడెస్ బెంజ్.. వైజాగ్ లో డీలర్షిప్ తీసుకున్న రోజే 50కార్లు అమ్మింది. మిండి ప్రాంతంలో మంగళవారం రికార్డు సృష్టించారు ఆ డీలర్. ‘ఎకానమీ పడిపోతుందంటే గతేడాది అక్టోబరు-డిసెంబరు 3వేల 879కార్లను అమ్మగలిగాం. వైజాగ్ �
విశాఖ చరిత్రలోనే తొలిసారి గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ మేర ఏర్పాట్లను భారీ బందోబస్తుతో నిర్వహించనున్నారు. జనవరి 26న పరేడ్ చేయడం కోసం జనవరి 17నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. దీని కోసమే 17నుంచి 25వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 5న్నర నుంచి 11�
అమరావతి నుంచి విశాఖకు తరలివచ్చే ఉద్యోగుల ముందు హైపవర్ కమిటీ కీలక ప్రతిపాదనలు ఉంచేందుకు సిద్ధం అవుతుంది. అమరావతి నుంచి విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. ఈ క్రమంలో హై పవర్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రతిపాదనలు చేస్తుంద�
విశాఖపట్నం టీడీపీలో గందరగోళం మొదలైంది. ఒక వర్గం ఎమ్మెల్యేలు రాజధాని ఏర్పాటు నిర్ణయానికి మద్దతుగా నిలుస్తుంటే.. కొందరు నాయకులు మాత్రం దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. విశాఖ అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా రాజధాని ఏర్పాటుతో
విశాఖపట్నం వేదికగా జరిగిన రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి నటసింహం అద్భుతమైన స్పీచ్తో అదరగొట్టారు. ‘ఆపద్భాందవులు, మిత్రులు, శ్రేయాభిలాషులు, కళాభిమనాలు, కళాపోషకులైన నా అభిమానులకు పాత్రికేయ మిత్రులకు, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని అయ
ఏటా డిసెంబర్ 4వ తేదీని ఇండియన్ నేవీ ఫోర్స్ డేగా భారత నావికాదళంగా జరుపుకుంటుంది. ఎయిర్ ఫోర్స్ డేకు గగనతలంలో విన్యాసాలు చేస్తూ ఎలా అయితే జరుపుకుంటారో నేవీ డే రోజున అదే స్థాయిలో సంబరాలు చేసుకుంటారు. ఈ మేరకు విశాఖలోని నేవీ విభాగం ముస్తాబైంది. �
ఎయిర్ ఇండియా విమానంలో ఎలుక అలజడి సృష్టించింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే విమానంలోకి ఎలుక దూరింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన జరిగింది. విమాన సిబ్బంది క్యాబిన్లోకి ఎలుక వెళ్లడంతో 1
ఇసుక సమస్యపై పోరుబాట పట్టింది జనసేన పార్టీ. ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులకు అండగా లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు విశాఖపట్నం చేరారు పవన్ కళ్యాణ్. ఇసుకను అందుబాటులోకి తెచ్చి ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచ�
వైజాగ్ లో భారీ వర్షాల కారణంగా పురాతన బౌద్ధ స్థూపం పైభాగంలో పునర్నిర్మించిన గోపురం కైలాసగిరి రోడ్డుపై విరిగిపడింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుండటంతో వెంటనే GVMC(గవర్నమెంట్ ఆఫ్ వైజాగ్ మునిసిపల్ కార్పొరేషన్) సిబ్బంది విరిగిపడిన కొండ చరి�