Home » Waltair Veerayya
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. కాగా ఈ కార్యక్రమాన
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. నా సినిమాల్లో వైజాగ్ కథతో ఉన్న చాలా సినిమాలు హిట్ అయ్యాయి. నాకు కూడా వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఇది ఒక స్వర్గధామంలా ఉంటుంది. రిటైర్ అయ్యాక ఇక్కడ హ్యాపీగా సెటిల్ అవ్వొచ్చు. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. ఇప
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్లో దర్శనమిస్తూ చేస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ దాదాపు మూవీలో 40 నిమిషాలు పాటు ఉండనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ న�
తాజాగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. నాకు తెలిసినంతవరకు ఒకే నిర్మాత రెండు భారీ సినిమాలు ఒకేసారి అది కూడా పండగకి రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. రెండు సినిమాలు వాళ్ళకి రెండు కళ్ళ లాంటివి...........
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు అండ్ రవితేజ ఇద్దరు హాజరయ�
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి, రవితేజ కలిసి స్టేజిపై అభివాదం చేస్తూ అభిమానులని అలరించారు.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ.. శృతిహాసన్�
చిరంజీవి వాల్తేరు వీరయ్య జనవరి 13న, బాలకృష్ణ వీరసింహా రెడ్డి జనవరి 12న రిలీజ్ కానున్నాయి. అయితే ఈ సినిమాల రిలీజ్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన ట్వీట్ చేశారు...........
ఇటీవలే వీరసింహా రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న శ్రుతిహాసన్ ఆ తర్వాత అనారోగ్యానికి గురయింది. దీంతో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తాను చాలా డల్ గా ఉన్న ఫోటోని పోస్ట్ చేసి నాకు ఆరోగ్యం బాగోలేదు, ఇది కోవిడ్ కాకుండా ఉంటే బాగుండు అని ప�
ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబీ ఇప్పటి ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాబీ మాట్లాడుతూ.. మనం చెప్పే ఏ జోనర్ కథైనా ప్రేక్షకులకి ఎంటర్టైనింగ్ గా చెప్పాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు మనకి....................