Home » who
కరోనాను నివారించడానికి 12 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు వృద్ధుల మాదిరిగా మాస్క్లు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. ఆరు నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ప్రమాదాన్ని బట్టి ముసుగుల�
చిన్న పిల్లలు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు 12 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఎలాగైతే మాస్క్ లు ధరిస్తారో 6 నుంచి 11 సంవత్సరాల మధ
ఆగస్ట్ నెలలో భారతదేశంలో కరోనా వేగం తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. ఆగస్ట్ నెలలో (ఆగస్టు 20 వరకు) దేశంలో 12 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, ఇది మునుపటి నెల కంటే చాలా ఎక్కువ. దేశంలో మాత్రమే కాదు, ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. ఆగస్టులో ఏ దేశంలోనూ �
ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది… ప్రపంచ పరిశోధకులు కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేసే దిశగా విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటివరకూ 170 మందికి పైగా అభ్యర్థుల వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి.. ఇప్పుడు ప్రప�
కరోనాతో వణికిపోతున్న ప్రపంచానికి ముందుగా గుడ్ న్యూస్ చెప్పింది రష్యా.. కరోనా వ్యాక్సిన్ తామే ముందు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అన్నట్టుగా అన్ని దేశాల కంటే ముందే రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల చేసింది.. రష్యా కరోనా వ్యాక్సిన్ ప్రొడక్షన్
చికెన్ ద్వారా కరోనా వస్తుందనే ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఫుడ్ ద్వారా లేదా ప్యాకేజింగ్ ద్వారా కరోనా సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ వో ఎమర్జెన్సీస్ ప్రొగ్రామ్ హెడ్ మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. దీని ద్వారా ఒ
రష్యా ప్రపంచానికి తొలి కరోనా వ్యాక్సిన్ అందించనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్ విడుదల చేస్తామని రష్యా ఇదివరకే ప్రకటించింది. కాగా, రష్యా కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద
కొన్ని దేశాలు ఇతరులకు సాయం చేసే విధంగా లేవని, ఆ దేశాలు తమ స్వంత లాభాల కోసమే వ్యాక్సిన్ వేటలో పడ్డాయని, అన్ని దేశాలు కోలుకుంటేనే వారికి కూడా లాభం జరుగుతందని డబ్ల్యూహెచ్వో చీఫ్ తెలిపారు. సంపన్న దేశాలు జాతి ప్రయోజనాల దృష్ట్యా �
ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి క్లినికల్, హ్యుమన్ ట్రయల్స్ దిశకు చేరుకున్నాయి. రానున్న కొన్ని నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు
కరోనా సోకిన తల్లులు తమకు పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వడం మానొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో పిల్లలను పెంచడం అనేది తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందే �