Woman kills son

    Couple Argument: భర్తతో గొడవ అనంతరం ఏడాది వయస్సున్న బిడ్డ హత్య

    July 18, 2022 / 10:58 PM IST

    భర్తతో గొడవై ఏడాది వయస్సున్న కొడుకును హత్య చేసిందామె. ఫర్మాపూర్ కు చెందిన ఖుష్బూ, రోహిత్ ముంబై నుంచి సొంతూరికి వచ్చేశారు. అలా తిరిగొచ్చేసిన విషయంపై ఆదివారం దంపతులు గొడవపడ్డారని సర్కిల్ ఆఫీసర్ సతీశ్ శుక్లా వెల్లడించారు.

10TV Telugu News