Home » Woman
ఢిల్లీలో దారుణం జరిగింది. తల్లి, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని వసంత్ విహార్ ఏరియాలో శనివారం ఈ ఘటన జరిగింది.
గతకొంత కాలంగా అతడు తన తల్లి దగ్గరకు వస్తూ పోతూ ఉన్నాడు. అయితే ఉన్నట్టుండి ఇద్దరూ కనిపించకుండా పోయారు. వారి వ్యవహారంపై తనకు మొదటి నుంచి అనుమానం ఉందని, ఇద్దరు పెండ్లి చేసుకున్నారని ఇంద్రరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసు రిక్రూట్మెంట్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న యువతి మెడికల్ టెస్టుల్లో అతడు అని తేలటంతో ఆమె ఎంపిక సందిగ్దంలో పడింది.
అర్ధరాత్రి సమయంలో గుంటూరు నుంచి వచ్చిన రైలు దిగిన భార్యాభర్తలను బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎర్రగొండపాలెం నుంచి తాపీ పనుల కోసం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్తున్న దంపతులు అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్ లో దిగారు.
ఢిల్లీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డల ముందే ఒక మహిళను వెంబడించిన దుండగుడు కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
ప్రేమించిన ప్రియుడు మోసం చేసి... మరో పెళ్లి చేసుకుంటుంటే అడ్డుకున్న ప్రియురాలిని అతడి బంధువులు దారుణంగా కొట్టారు. ఇందతా చూస్తున్న కానిస్టేబుల్ కనీసం అటువైపు కన్నెత్తికూడా చూడలేదు
అంతేకాకుండా తన మనిషిని ప్రభుత్వ ఆసుపత్రికి పిలిపించి ఆ మహిళ దగ్గర ఉండి చూసుకోమని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. మహిళ ప్రాణాలు కాపాండేందుకు జేసీ చేసిన ప్రయత్నం విఫలమైంది.
జూబ్లీహిల్స్కు చెందిన ఓ మహిళ ఇంటికి వెళ్లేందుకు కోఠిలో ఆటో ఎక్కారు. అయితే ఆటోడ్రైవర్ జూబ్లీహిల్స్ వైపు వెళ్లకుండా సిటీలో వివిధ మార్గాల్లో తిప్పుతూ గాయత్రినగర్కు తీసుకెళ్లాడు.
వెస్ట్ ఢిల్లీలో 23గ్రాముల హెరాయిన్ తరలిస్తున్న 49ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆ 23గ్రాముల హెరాయిన్ విలువ రూ.20లక్షల వరకూ ఉండొచ్చని పోలీసులు..
సోషల్ మీడియా వెబ్ సైట్లలో మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు హైదరాబాద్ షీ టీమ్స్ సభ్యులు.