Home » Woman
అర్జంట్ గా ఆస్పత్రికి వెళ్లాలి స్నేహితురాలి డెలివరీకి డబ్బులు అందచేయాలి..లిఫ్ట్ ఇవ్వమని అడిగిన యువతి కొంతదూరం వెళ్లాక సదరు వ్యక్తిని స్నేహితులతో కలిసి దోచుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
Woman performs : ఓ మహిళ చేసిన ప్రమాదకరమైన విన్యాసం సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం చిన్నపాటి పైపును నోట్లో పెట్టుకుని..దానిపై యోగా లాంటిది చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆ మహిళ షేర్ చేసింది. రష్యా దేశ�
woman quits her job on spot after customer refuses to wear face mask : కరోనా వైరస్ వచ్చాక మాస్క్ తప్పనిసరిగా మారిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తరువాత తెరుచుకంటున్న రెస్టారెంట్లలో తప్పనిసరిగా మాస్క్ పెట్టుకుని వెళ్లాల్సిందే. అలాగే అక్కడ పనిచేసే సిబ్బంది కూడా మాస్కులు పెట్టుకోవాల్సి�
Woman steals jewellery : పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఎన్నో సంబంధాలు చూశాడు. కానీ..ఏ ఒక్కటి కుదరలేదు. దీంతో అతను మనోవేదనకు గురయ్యాడు. తనకు జీవితంలో పెళ్లి అవుతుందా ? అని మనస్సులో మథనపడుతూ వచ్చాడు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. ఎదురు కట్నం ఇచ్చి..పేదింటి యువ
Zomato : ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్స్ జోరందుకుంటున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వాళ్లు, వర్క్ బిజీలో..ఇప్పుడు వంట ఏం చేస్తాం అని అనుకొనే వారు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటుంటారు. జొమాటో, స్విగ్గీ ఇందులో కీలకం. అయితే..సమయానికి రాకపోవడం,
Husband liable for woman’s injuries in matrimonial home : మహిళ అత్తాగారి ఇంట్లో ఉన్నప్పుడు ఆమెపై ఎవరు దాడి చేసినా దానికి భాద్యత భర్తదేనని దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంజాబ్ కు చెందిన ఓ కేసు విషయంలో ‘‘తన భార్యకు తగిలిన గాయాలకు తాను బాధ
మెదక్ జిల్లాలో యాసిడ్ దాడికి గురైన మహిళ మృతి చెందింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
ఓ మహిళ అశోక్ గజపతి రాజుపై పువ్వులు చల్లింది. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన..ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. డ్యూటీ టైమ్కు డాక్టర్లు రాకపోవడంతో.. సిబ్బందే ఓ మహిళకు డెలివరీ చేశారు. అయితే సిబ్బంది వచ్చీరాని వైద్యం చేయడంతో.. శిశువు మృతి చెందింది.
ఫేస్ బుక్ ద్వారా సంపన్ను కుటుంబానికి చెందిన ఒక యువకుడిని సెలక్ట్ చేసుకుని అతనితో స్నేహం చేసి,డబ్బుల కోసం అతడ్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న కిలాడీ లేడీ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది.