Home » Woman
ఓ మహిళ 5.1 కిలోల బరువుతో ఉన్న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 5 కిలోలకు పైగా బరువు శిశువు జన్మించడం అసాధరణమని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Bhopal women rape : ఆకలేస్తోంది అన్నం పెట్టండి బాబూ అని అడిగితే ఎంతటి కఠిన హృదయం ఉన్నవారైనా కరిగిపోతారు. కానీ కామాంధులకు అవేవీ కనిపించవు. ఆకలితో అలమటించిపోయినా..కాటికి కాళ్లు చాపుకున్నవారైనా ఆడది అయితే చాలు. కామాంధులు రెచ్చిపోతారు. వారు ఎటువంటి దుస్థి
బహిర్బూమికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. ఘటన బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ లోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ మంగళవారం సాయంత్రం ఊరు చివరకు బహిర్బూమికి
ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిస్తున్నారు. కానీ ఇంటి గదుల నిర్మాణం విషయంలో జరిగిన వివాదం మహిళ ఆత్మహత్యకు దారి తీసింది. ఘటన వివరాల్లోకి వెళితే.. నారాయణపేటకు చెందిన శిరీష అలియాస్ శ
బ్రిటన్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె చేసిన పని తెలిసి అంతా విస్తుపోతున్నారు. భూమ్మీద ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని వండర్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..? తనకు ఇష్టమైన ఓ స్వీట్ కోసం ఏకంగా 200 కిలోమీటర్లు జర్నీ చేసేంది
ఈ కరోనా రోజుల్లో మాస్కులు పెట్టుకోకపోవటం తప్పే. ఆ తప్పు ఎంతమందిపై ప్రభావం చూపిస్తోంది తెలీలీదు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మాస్కులు ధరించాల్సిందేననే పరిస్థితి ఉంది. ఈక్రమంలో మాస్కు పెట్టుకోలేదని ఓ మహిళను పోలీసులు అత్యంత దారుణంగా కొట్టారు. నడిర
భగత్ - పవిత్రి అభ్యంతరకరంగా ఉండటాన్ని మాంఝీ చూసినట్లుగా వారుచెబుతున్నారు. విషయం బయటకు రాకూడదని గడ్డి కోసే పదునైన ఆయుధంతో ప్రైవేట్ పార్ట్ ను కోసేసిందని పోలీసులకు వివరించారు.
నదుల్లోకి చెత్తా, చెదారం వేయడం నేరం. చాలా రాష్ట్రాల్లో ఈ రూల్ ఉంది. అయినా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. ఇప్పటికీ చాలామంది అదే పని చేస్తున్నారు. చెత్త, చెదారాన్ని, వ్యర్థాలను నదుల్లోకి విసురుతున్నారు. కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్త
తిరుపతి రైల్వే స్టేషన్ లో కానిస్టేబుల్ సతీష్ సాహసం ప్రదర్శించారు. మహిళ ప్రాణాలు కాపాడారు.
woman teaching puppies to pray before a meal : ఈ భూమ్మీద మనుషులను పుట్టించిన దేవుడు సకల జీవరాశుల్ని కూడా పుట్టించాడు. అనా అన్ని జీవరాశులతో పాటు అన్ని వనరుల్ని ఇచ్చాడు. సృష్టి, స్థితి, లయ కారుకులైన భగవంతుడు జీవకోటిని ఎన్నో ఇచ్చిన దేవుడిని భోజనానికి ముందు తలచుకోవాలని..ప్ర