Woman

    నీకు దండం తల్లి : 15 ఏళ్లుగా బేబీ పౌడరే ఆహారం

    January 8, 2020 / 02:54 AM IST

    సాధారణంగా ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వింత అలవాటు ఉంటుంది. కొందరు మట్టి, బియ్యం చూస్తే తినకుండా ఉండలేరు, మరికొందరు చాక్ పీసులు, బలపాలు చూస్తే వదిలిపెట్టరు. అయితే ఇలాగే ఓ మహిళ కూడా ఆకలేస్తే అన్నం తినదు. చిన్నపిల్లల ముఖానికి రాసే బేబి పౌడ

    అప్పు తిరిగివ్వమంటే 39మందిపై అత్యాచారం కేసు

    January 5, 2020 / 12:26 PM IST

    ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళ తనపై 35మంది గుర్తు తెలియని వ్యక్తులతో సహా 39మంది తనని రేప్ చేశారంటూ కేసు పెట్టింది. ఆ ఒక్క మహిళ గ్రామంలోని అంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు గ్రామస్థులు. తన ఇంటిపైకి వచ్చిన ప్రతి వ్య�

    ఛాయ్‌లో చికెన్ టిక్కా తింటే ఎలా ఉంటుంది

    January 5, 2020 / 04:58 AM IST

    ఛీ..ఏంటీ ఇది..ఛాయ్‌లో రొట్టె..బిస్కెట్ వేసుకుని తింటారు..కానీ ఇదేంది..చికెట్ టిక్కా అనుకుంటున్నారా ? ఓ మహిళ..ఛాయ్‌లో చికెట్ టిక్కా ముక్కలు వేసుకుని స్పూన్ సహాయంతో తిన్న వీడియో నెటిజన్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన వారు..అసహ్యించుకుంటున�

    కడుపులో దూది పెట్టి కుట్టేసిన గవర్నమెంట్ డాక్టర్

    January 3, 2020 / 01:13 PM IST

    డాక్టర్లు గ్రూపుగా ప్రయత్నించినప్పటికీ ఆ మహిళ ప్రాణాలు కాపాడలేకపోయారు. కడుపులో నొప్పి అంటూ వస్తే.. సమస్యను పెద్దది చేసి చివరికి ఆమె ప్రాణాలు పోయేలా చేశాడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్. వివరాల్లోకి వెళితే.. డిసెంబరు 27న తమిళనాడులోని కద్దలూ�

    కుటుంబ పోషణ కోసం….గర్భం తీసేయించుకున్న 30వేల మంది కూలీలు

    December 25, 2019 / 03:03 PM IST

    మహారాష్ట్ట్రలో వేల సంఖ్యలో మహిళలు ఆపరేషన్ చేయించుకుని గర్భసంచీ తీసేయించుకుంటున్నారు. అయితే పేదరికమే వారిని ఆ నిర్ణయం తీసుకునేట్లు చేస్తుంది. తమ కుటుంబ పోషణ కోసం వేల సంఖ్యలో మహిళలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఆ మహిళలను ఆదుకోవాలంటూ సీఎ

    భర్తను హత్య చేసి.. హోంమంత్రికి లేఖ రాసిన మహిళ

    December 25, 2019 / 04:20 AM IST

    నా భర్తను రెండేళ్ల క్రితం నేనే హత్య చేశాను..నాకు శిక్ష విధించండి అంటూ హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జనతాదర్బార్‌లో సాక్షాత్తూ హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్‌కు కన్నీళ్లతో ఓ లేఖ అందించింది. ఈ ఘటన స్థానికంగా పెను  సంచలనం కలిగించింది.&nb

    ఆస్తి రాసిచ్చింది : వెరైటీగా పెళ్లి ప్రపోజ్ చేసిన అమ్మాయి

    December 22, 2019 / 01:40 PM IST

    చైనాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అమ్మాయి చేసిన పెళ్లి ప్రపోజ్.. అందరిని అట్రాక్ట్ చేసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే.. తన బాయ్ ఫ్రెండ్

    అచ్చంపేట ప్రభుత్వాస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్ 

    December 22, 2019 / 06:56 AM IST

    నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. గర్భిణీ డెలివరీ సమయంలో శిశువు తల తెగిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై వేటు వేసింది.

    73 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన శస్త్రచికిత్స

    December 20, 2019 / 10:18 AM IST

    కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధురాలికి డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కడుపులో ఉన్న 5 కేజీల కణతిని అపరేషన్ చేసి తొలగించారు. 73 ఏళ్ల వృద్ధురాలు చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ కు రూ.2లక్షలు ఖర్చు

    టిక్‌టాక్‌ మోజులో ఫ్యామిలీని వదిలేసిన మహిళ

    December 15, 2019 / 07:41 AM IST

    కర్నూలు జిల్లాలో టిక్‌టాక్‌ మోజులో ఓ మహిళ ఫ్యామిలీని వదిలేసింది.

10TV Telugu News