Home » YCP
అన్స్టాపబుల్-2లో ఏపీ సర్కార్పై జనసేనాని ఫైర్..
ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయలేమని తేల్చి చెప్పారు.
Andhra Pradesh Politics : సిత్రాలు వేరయా సిక్కోలు రాజకీయాల్లో అన్నట్లు ఉంటుంది పొలిటికల్ సీన్ ఇక్కడ ! ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన శ్రీకాకుళం.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వెనకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. బతుకులు మారడం ల�
నెల్లూరు వైసీపీలో మరో నిరసనగళం వినిపిస్తోంది. వైఎస్ కు వీర విధేయుడుని అని చెప్పుకునే వైసీపీ నేత ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ధిక్కార స్వరం సహింతునా? అంటూ విరుచుకుపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఫోన్ టాపింగ్ జరిగింది అంటూ ఆనం రామనారా�
వైసీపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు హీట్ పుట్టిస్తోన్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీసీ అధిష్టానంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు.
నా కుటుంబం కంటే.. మీరే ముఖ్యం
రాష్ట్రాన్ని విడగొడితే తోలు తీసి కింద కూర్చోబెడతాం..
పవన్పై పోటీకి సై..!
సీఎం జగన్ ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తా. పవన్ కల్యాణ్ నాకు మంచి మిత్రుడే.. కానీ, స్నేహం వేరు. రాజకీయాలు వేరు. 2024లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175కు 175 సీట్లు వస్తాయి. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసు.
స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం మండలం చంద్రాల సొసైటీ శంకుస్థాపన సభలో మరోసారి ప్రభుత్వంపై అసంతృప్తి వెల్లగక్కారు. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు.