Home » YCP
అలా డిజిటల్ బుక్లో చేంజెస్తో చేస్తే సొంత పార్టీ నేతలపై ఫిర్యాదులకే భయపడే మార్చినట్లు అవుతుందని కూడా భావిస్తున్నారట.
దీంతో వైసీపీ పెద్దలు అవాక్కవుతున్నారట. ఏం చేయాలి? దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై అంతర్మథనం చెందుతున్నారు.
వైసీపీకి గట్టి పట్టున్న పట్టణ ప్రాంతాల్లో పులివెందుల తర్వాత జమ్మలమడుగు ఒకటని భావించే జగన్ ఇంచార్జి ఎవరో తేల్చకపోతే ఉన్న క్యాడర్ కాస్త చేజారే ప్రమాదం లేకపోలేదన్న చర్చ చక్కర్లు కొడుతోంది.
"అసలు భీమవరం కలెక్టరేట్కు, రఘురామకృష్ణ రాజుకు సంబంధం ఏమిటి? డబ్బులుంటే భీమవరం నుంచి మున్సిపాలిటీని, ఎమ్మార్వో ఆఫీస్ను ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఉండి తరలించుకుని పోతారా?" అని అన్నారు.
కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మరికొద్ది సేపట్లో వెల్లడి కానున్నాయి.
గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా? లేదా తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పగలరా?
"మేమేమన్నా చొక్కాలిప్పుకుని రెడీగా ఉన్నామా? మమ్మల్ని మళ్లీ రెచ్చగొడితే.." అంటూ పవన్ కల్యాణ్..
బీజేపీ బలం 5శాతం అన్న కామెంట్స్పైనా నేతలు రియాక్ట్ అవుతున్నారు.
వాళ్లు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సంక్షేమాన్ని వివరిస్తే ఆటోమేటిక్గా ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది.
వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్