Home » yediyurappa meet pm modi
కర్ణాటకలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు యడియూరప్ప.